DNS Media | Latest News, Breaking News And Update In Telugu

9 నుంచి మత్య సంపద అభివృద్ధి పై రెండు రోజుల ప్రదర్శన

విశాఖపట్నం, జులై 7 , 2018 (DNS Online ) : ఈ నెల 9 10 జాతీయ మత్స్య రైతుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జాతీయ మత్స్య అభివృద్ధి మండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ బిమల్

కింకర్ చాంద్ తెలిపారు. నగరంలో ymca లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ బిమల్ కింకర్ చాంద్ మాట్లాడుతూ 9తేదీ ఉదయం 10

గంటలకు ymca లో జాతీయ రైతుల దినోత్సవం లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుందన్నారు అనంతరం సాంకేతిక ఎగ్జిబిషన్ ప్రారంభం అవుతాయని తెలిపారు సాయంత్రం మత్స్య సంపద

ఉత్సవం ( ఫిష్ ఫెస్టివల్) ను  à°ªà±à°°à°¾à°°à°‚à°­à°¿à°‚à°šà°¡à°‚ జరుగుతుందని ఆయన చెప్పారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పశ్చిమబెంగాల్ కు   చెందిన ప్రముఖల చే ప్ చే వంటకాలు తయారుచేసి

విక్రయించడం జరుగుతుందన్నారు రెండోరోజు సదస్సులో ఈ రంగంలో విజయం సాధించిన రైతుల గురించి తెలియజేయడం జరుగుతుందన్నారు వివిధ రాష్ట్రాల నుంచి ఉత్తమ రైతులుగా

ఎంపికైన వారికి అవార్డు బహూకరణ జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా చేపల పెంపకం సంబంధించిన సాంకేతిక సలహాలు తో పాటు 30కిపైగా రకాల చేపల ప్రదర్శన

నోరూరించే చేపల వంటకాలు ప్రదర్శనలో ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ వ్యవసాయ మంత్రిమండలి పశుసంవర్థకశాఖ అవి బాగా

సహాయ కార్యదర్శి డాక్టర్ వి రమేష్ కుమార్ ఐఏఎస్లు పాల్గొంటారని తెలిపారు ఇది తోపాటు మత్స్య పరిశోధన విస్తరణ సంస్థలు శాస్త్రవేత్తలు సాంకేతిక నిపుణులు రైతు

మత్స్య కార్యనిర్వాహక కూడా పాల్గొంటారని ఆయన తెలిపారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam