DNS Media | Latest News, Breaking News And Update In Telugu

Maskless people be sent to quarantine ,WG Dt Police

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  à°œà±‚న్  12, 2020 (డిఎన్ఎస్):* కరోనా మహమ్మారి పెచ్చూ మీరుతుండడంతో దాని బారి నుంచి ప్రజలను కాపాడేందుకు పశ్చిమ గోదావరి

జిల్లా ఎస్పి నవదీప్ సింగ్ గ్రే వాల్ బృహత్తరమైన పధకం అమలు చేస్తున్నారు. ముఖానికి మాస్క్ ధరించకుండా రోడ్డు మీద కనిపిస్తే వారిని తక్షణం క్వారంటైన్ కు పంపించే

విధంగా ఆదేశాలు జారీ చేసారు. దీంతో శుక్రవారం ఏలూరు డి.యస్.పి ఓ.దిలీప్ కిరణ్ నేతృత్వంలో ఏలూరు 2 టౌన్ సిఐ బి.అది ప్రసాద్, ట్రాఫిక్ యస్. ఐ రాంబాబు మరియు పోలీస్

సిబ్బంది ఏలూరు పట్టణంలో విస్తృత తనిఖీలు జరిపారు. మార్కెట్ కు వచ్చిన ప్రజల కు కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అవగాహన

కల్పిస్తున్న కరోనా అవేర్నెస్ బృందం సభ్యులు మరియు ప్రజలు మార్కెట్, బహిరంగ ప్రదేశాల్లో  à°®à°¾à°¸à±à°•à± లు లేకుండా సంచరించి వారిని బస్ లలో ఏలూరు ట్రాఫిక్ పోలీసు

అధికారులు క్వారాంటైన్ తరలిస్తున్నారు. దీంతో పాదచారులు, వాహనదారులు అప్రమత్తం అవుతున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam