DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నావీ సిబ్బందికి మధుమేహ వ్యాధి అవగాహనా ...

విశాఖపట్నం, జులై 8 , 2018 (DNS Online ): ప్రస్తుత సమాజం లో మధుమేహ వ్యాధి ఫలితంగా ఎదుర్కొంటున్న సమస్యలను తూర్పు నావికాదళ అధిపతి వైస్ అడ్మిరల్ కరంబిర్ సింగ్ వివరించారు. మధుమేహ

వ్యాధి పై సాముద్రిక సమావేశ మందిరం లో నావికా దళ సిబ్బందికి వైద్య విద్య అవగాహనా శిబిరం లో ఆయన ముఖ్య అతిధి à°—à°¾ పాల్గొన్నారు. à°ˆ సందర్భంగా  à°†à°¯à°¨ మాట్లాడుతూ మధుమేహం

పై అనుమానాలు పెంచుకోవాల్సిన అవసరం లేదని, దానికి తగిన సూచనలు తెలుసుకునేందుకు ఈ శిబిరం ఉపయోగపడుతుందన్నారు. సర్జన్ వైస్ అడ్మిరల్ ఏ ఏ పవర్ విశిష్ట అతిధిగా

హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ మానసికంగా కొన్ని భయాలు మధుమేహం వలన కలగడం సర్వసాధారణ మని, వాటిని తొలగించేందుకు ఇలాంటి శిబిరాలు ఉపయోగపడతాయన్నారు.ఈ కార్యక్రమం లో

నావికా విభాగ, సివిల్ వైద్యులు 200 మంది à°ˆ శిబిరంలో పాల్గొని సిబ్బంది à°•à°¿, కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam