DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నాబార్డ్ ఏపీ ప్రాంతీయ సిజిఎం గా సుధీర్ కుమార్

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  16, 2020 (డిఎన్ఎస్):*

జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ ( నాబార్డ్) ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయ నూతన చీఫ్ జనరల్ మేనేజర్ గా సుధీర్ కుమార్ జన్నావార్ భాద్యతలు చేపట్టారు. డెవెలప్మెంట్ బ్యాంకు లో  గత 37 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్న సుధీర్

కుమార్ వివిధ రాష్ట్రాల్లో వివిధ బాధ్యతాయుతమైన హోదాల్లో విధులు నిర్వహించారు. స్టోరేజ్ అండ్ మార్కెటింగ్ విభాగానికి అధిపతిగా ప్రస్తుత కాలం వరకూ భాద్యతలు వహించారు. బ్యాంకర్లకు శిక్షణ ఇవ్వడంలో కూడా సుధీర్ కుమార్ నిష్ణాతులు. గ్రామీణ బ్యాంకు లో కూడా పని చెయ్యడం వాళ్ళ క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలపై పూర్తి అవగాహనా

ఉంది. 
మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో పనిచేసిన అనుభవంతో దేశంలోని వివిధ పరిస్థితుల అవగాహనా కలిగి ఉన్నారు. 
గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వ కృషికి ఊతమివ్వడం, వ్యవసాయం లో సాంకేతికత ను ప్రోత్సహించడం, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనా, రైతు ఉత్పత్తిదారుల సంఘాల అభివృద్ధి,

రైతుల ఆదాయంలో అభివృద్ధి మొదలైనవి అయన ప్రాధాన్యతల్లో అగ్రభాగంలో ఉన్నాయి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam