DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బొడ్డేపల్లి రఘు చేరిక తో జనసేన కి సురక్ష 

విశాఖపట్నం, జులై 8 , 2018 (DNS Online) : ప్రముఖ పారిశ్రామిక వేత్త సురక్ష ఆసుపత్రి ఎండీ బొడ్డేపల్లి రఘు జనసేన పార్టీ లో చేరడం ద్వారా పార్టీకి సురక్ష ఏర్పడిందని అభిప్రాయం

పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. విశాఖపట్నం  à°¸à°¾à°—à°° తీరంలోని రుషికొండ లో à°—à°² à°“ రీసార్ట్స్ లో బస చేసిన  à°œà°¨à°¸à±‡à°¨ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో  à°¤à°¨

అనుచరులు,అభిమానులు  à°ªà±†à°¦à±à°¦ ఎత్తున వెంటరాగా ఆయన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్  à°¬à±Šà°¡à±à°¡à±‡à°ªà°²à±à°²à°¿ రఘు à°•à°¿  à°ªà°¾à°°à±à°Ÿà±€ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి

అహ్వానించారు. ఆదివారం జరిగిన ఆత్మీయ సమావేశం లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజా సేవ కోసం బొడ్డేపల్లి రఘు వంటి యువకులు రాజకీయాలలోకి  à°°à°¾à°µà°¡à°‚ ఎంతో సంతోషంగా

ఉందని అన్నారు. నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేయాలి అనుకునే వారికి జనసేనలో ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని పవన్ అన్నారు. జనసేనను క్షేత్ర స్ధాయిలో బలోపేతం

చేసేందుకు కృషి చేయాలని ఆయన బొడ్డేపల్లి రఘు à°•à°¿  à°¸à±‚చించారు. అనంతరం బొడ్డేపల్లి రఘు  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚  à°œà°¨à°¸à±‡à°¨ అధినేత నిజాయితీ ,ఆశయాలు,ప్రజాసంక్షేమం పై

వున్నచిత్తశుద్ధి à°•à°¿ ఆకర్హితుడనై  à°ªà°¾à°°à±à°Ÿà±€à°²à±‹ చేరనున్నారు. పవన్ కు à°…à°‚à°¡à°—à°¾ యువత నిలబడుతుందన్నారు.విశాఖ ఉత్తర నియెజకవర్గ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి

కృషి చేస్తానన్నారు. . జనసేన సిద్దాంతాలను , పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తన వంతు కృషి చేస్తానని బొడ్డేపల్లి రఘు  à°¸à±à°ªà°·à±à°Ÿà°‚ చేశారు. à°ˆ

కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనలో పాల్గొన్న జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam