DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జయహో. .. భారత్. . దేశ భక్తి కి రాజు పేద తేడా లేదు

దివ్యాంగుని దేశభక్తి అందరికీ స్ఫూర్తి దాయకం

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  జూన్  18, 2020 (డిఎన్ఎస్):* దేశ భక్తి చాటుకునేందుకు రాజు - పేద, బీద - బిక్కి తేడాలు లేవని తమిళనాడుకు చెందిన యువకుడు తెలియచేసాడు. గాల్వన్ లోయ ఘటన లో అమరులైన భారతీయ వీర జవాన్ లకు ఒక యువకుడు తన పరిధిలో

నివాళి అర్పించాడు. అత్యంత పెద్దగా కనిపిస్తున్నరోడ్డు పై ఒక ఫుట్ పాత్ పై ఇతను ప్లాస్టిక్ ట్రే లను నిలబెట్టి దానికి అమర సైనికుల ఫోటోను పెట్టి పూల మాల వేసి నివాళి అర్పించాడు. పైగా ఇతను కనీస దూరం పాటించి మరి నివాళి అందించాడు. అన్నింటికంటే అత్యంత ప్రధానమైనది ఇతను దివ్యాంగ యువకుడు కావడమే. అందరికీ స్ఫూర్తి నిలుస్తున్న

ఇతనితో పాటు మరికొందరు నివాళి అర్పించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam