DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీస్ డాగ్ రైడర్ కు పోలీస్ అధికారుల నివాళి

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  19, 2020 (డిఎన్ఎస్):*  పశ్చిమ గోదావరి జిల్లా డాగ్ స్క్వాడ్ లో ఉన్న రైడర్ అనే పోలీస్ శునకము  ఈరోజు అనగా 19.6.2020 నాడు అనారోగ్య కారణాలతో చనిపోయినది దాని యొక్క హ్యాండ్లర్ టోనీ ప్రవీణ్ కుమార్ యొక్క పర్యవేక్షణలో 2014 సంవత్సరం నుండి పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్

శాఖ నందు రైడర్ అనేక నేర స్థలాలను పరిశీలనలో చేస్తూ అనేక దొంగతనాలు కేసులలో ముద్దాయిలను కనిపెట్టే   విషయంలో రైడర్ యొక్క పాత్ర  ఎంతో ప్రాధాన్యత ఉందని, రైడర్ ఎంతో చలాకీగా ఉంటూ విధినిర్వహణలో పోలీసువారికి ఎంతో తోడ్పాటు అందించినట్లు, దానిపై ప్రవీణ్ కుమార్ రైడర్ యొక్క  మరణాన్ని జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతం

అయ్యారు. 

రైడర్ భౌతికకాయాన్ని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ కె ఎన్. నారాయణ్ ఆదేశాలపై  ఏ.అర్ అదనపు ఎస్పీ  ఎం.మహేష్ కుమార్ చనిపోయిన రైడర్ కు పుష్పముల  వేసి యొక్క ప్రగాఢ సంతాపము తెలియజేసినారు. రైడర్ యొక్క భౌతిక కాయాన్ని ప్రభుత్వ లాంఛనాలతో ఖణనము  చే సినారు. ఈ కార్యక్రమంలో , ఏ ఆర్ ఆర్ ఐ లు కృష్ణంరాజు,

శ్రీనివాస రావు మరియు వెంకట అప్పారావు, ఆర్ ఎస్ ఐ లు పోలీస్ సిబ్బంది,పశ్చిమగోదావరి జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు ఆర్ నాగేశ్వరరావు మరియు రైడర్ యొక్క హ్యాండిల్ అందరూ హాజరయ్యారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam