DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాముణ్ణి తిడితే నోరెత్తని ప్రభుత్వాలు, ప్రశ్నిస్తే బుస కొడుతున్నాయి.

విశాఖపట్నం, జులై 9 , 2018 (DNS Online ) : కోట్లాది మంది హిందువులు భగవంతుని గా కొలిచే శ్రీరాముణ్ణి , సీతమ్మ ను అత్యంత హ్యయంగా తిట్టినా వ్యక్తి కి తెలుగు రాష్ట్రాల్లోని రెండు

ప్రభుత్వాలు, చట్టాలు అండగా నిలబడడం పై తెలుగు రాష్ట్రాల్లో హిందూ సంఘాలు, భక్తులు మండిపడుతున్నాయి. కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసిన ఒక తుచ్చుని పై తక్షణం

చర్యలు తీసుకోవాలి అని శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద సరస్వతి పై తెలుగు రాష్ట్రాల్లోని చట్టాలు అత్యంత కఠినంగా పని చేస్తున్నాయి. శ్రీరాముని ప్రతిష్ట ను

భంగం కల్గించిన వ్యక్తిని తక్షణ అరెస్ట్ చేసి శిక్షించాలి అని డిమాండ్ తో స్వామి భాగ్యనగరం నుంచి యాదగిరి వరకూ చేపట్టిన పాదయాత్రకు తెలంగాణ ప్రభుత్వం భంగం

కల్గించి, ఆయన్ని గృహ నిర్బంధం చేసింది. సోమవారం ఉదయం ప్రారంభం కావాల్సిన ఈ యాత్రను ముందుగా అనుమతించిన ప్రభుత్వం, ఇతర మతాల ప్రభావం కారణంగా అయన యాత్రకు అనుమతి

రద్దు చేసేసి, ఆయన్ని తక్షణం గృహ నిర్బధం చేయాలనీ పోలీసు వర్గాలకు కఠిన ఆదేశాలు జారీ చేసింది. స్వామిజి కి సంఘీభావం ప్రకటించిన హిందూసేన కార్యకర్తలు, భజరంగ్ దళ్

కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. 

 

Pix courtesy : Bharat Today

మద్దతు ప్రకటిస్తే అరెస్ట్ చేస్తారా : భజరంగ్ దళ్ 

స్వామి పరిపూర్ణానంద కు సంఘీభావం ప్రకటిస్తే

అరెస్ట్ చేస్తున్నారని భారతీయ జనతాపార్టీ తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్, భజరంగ్ దళ్ మండిపడుతున్నారు. విశాఖపట్నం లో హిందూ సంఘాలు, హైదరాబాద్, తిరుపతి,

వరంగల్ తదితర ప్రాంతాల్లో భజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రోడ్ల పైకి వచ్చి జై శ్రీరామ్ నినాదాలు చేశారు. అయితే రోడ్లపైకి రావడానికి అనుమతి లేదని, వందల

సంఖ్యలో హిందూ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam