DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైతు గిట్టుబాటు ధరలకు రూ. 3 వేల కోట్లతో నిధిని ఏర్పాటు

*తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా పంటలకు నీరు విడుదల*

*రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత వెల్లడి* 

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూన్  30, 2020 (డిఎన్ఎస్):*  రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడం కోసం 3 వేల కోట్ల రూపాయల తో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడం

జరి గిందనీ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండల ము తాడిపూడి  గ్రామం లో మంగళవారం తాడిపూడి ఎ త్తిపోతల పథకం ద్వారా మంత్రి తానేటి వనిత పంట పొలాలకు సాగు నీరు, ప్రజలకు త్రాగునటిని,  గోదావరి జలాలను విడుద ల చేసారు. ఈ సందర్భంగామం త్రి మాట్లాడుతూ ఎత్తిపోతల పథకం

ద్వా రా రైతుల పంట పొలాలకు ల క్షా యాభై ఏకరా లకు నీరు అం దించడం జరుగుతుంది అన్నా రు.  5 లక్షల మంది ప్రజలకు గోదావరి జలాలు అందించి, త్రాగునీటి కష్టాలు తీర్చడం జరుగుతోందన్నారు.  14 మం డలాల ప్రజ లకు త్రాగునీరు, రైతుల పంట పొలాలకు సాగు నీరు అందించ డం జరుగుతోం ద న్నారు.  తాడిపూడి ఎత్తిపో తల పథకం జలయజ్ఞం ప్రాజె క్టుల లో భాగంగా

అప్పటి ము ఖ్యమంత్రి వైఎస్. రాజ శేఖర్ రెడ్డి వారు ప్రా రంభించార నీ, తండ్రి అడుగు జాడల్లో నడు స్తూ వైయస్. జగన్ మోహన్ రెడ్డి రైతు పక్షాన నిలబడి రైతులను ఆదు కుంటున్నారా న్నారు. గ్రామ సచవాలయాల వద్ద రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వారి కష్టాలు, తెలుసు కొని వారి సమస్యలు తీర్చే విధంగా చర్యలు తీసు కుంటున్నాం అన్నారు. 
 

వ్యవసా య రంగానికి సబంధించిన అ న్ని రకాల సేవలు రైతులకు అం దు బాటు లో ఉంచేందుకు రై తు భరోసా కేంద్రాలు ఏర్పాటు చే యడం జరిగిందని అన్నారు. కొవ్వూరు నియోజకవర్గం లో 49 రైతు భ రోసా కేంద్రాలు ఏ ర్పాటు చేయ డం జరిగిందనీ అన్నారు.  రైతు లకు కావాల్సిన అన్ని వ్య వసా య సేవలు రైతు బరోసా కేంద్రా లలో అందుబాటులో ఉంటా యన్నా రు. రాష్ట్ర

వ్యాప్తంగా 10 వే ల 641 వై ఎస్ఆర్ రైతు భరో సా కేంద్రాల ద్వారా రైతుల కు సేవలు అందించనున్నా మ ని మంత్రి తెలిపారు.  ఈ కేంద్రాల ఏర్పాటు ద్వా రా రైతు లకు అధిక ఆదాయం లభించ టం తో పాటు  ప్రజల కు ఆహార భద్రత  లభిస్తుందన్నా రు. రైతు భరోసా కేంద్రాల లో  వ్యవసాయ , అనుబంధ రంగాలకు సంబం ధించిన అ న్ని సేవలు అందుబా టులో ఉంటాయన్నారు. వీరు

రైతుల కు కావాల్సిన  అన్ని రకా ల సేవలు అందిస్తారన్నారు. రై తు బరోసా కేంద్రాల ద్వారా రైతుల కు నాణ్యమైన విత్తనాలు, ఎరు వులు, పురుగు మందులు సర ఫరా అవుతాయన్నారు. భ రో సా కేంద్రాలలో భూసార పరీక్ష లు జరుగుతాయని వాటి ఆధా రంగా ఏయే పంటలు వేసుకోవ చ్చో సలహాలు, సూచనలు అం దిస్తారని అన్నారు. ఈ కేంద్రాల్లో ప్రకృతి, సేంద్రీయ పద్ధతుల్లో

తెగుళ్ల నివారణకు మార్గాలు చెబుతారని మంత్రి తెలిపారు. ఈ కేంద్రాలకు అను బంధంగా ఉండే అగ్రి షాప్స్‌ నుంచి వ్యవ సాయ పనిముట్లు, పంటల సా గు పద్ధతులు, తెగు ళ్ల నివార ణోపాయాలు, మార్కె టింగ్‌ మెళుకువలు నేర్పుతారని మం త్రి అన్నారు. ఇ–క్రాప్‌ బు కింగ్‌ కు రైతుకు తోడ్పాటు అందిం చి, గ్రామంలో ఎంతమంది రైతు లు, కౌలు రైతులు

ఉన్నారో గు ర్తించి ప్రభుత్వ రాయితీలకు సి ఫార్సు చేస్తారని  మంత్రి తెలి పారు. 
     ఈ కార్యక్రమంలో గోపాల పురం శాసన సభ్యులు తలారి వెంకటరావు, ఏ.యం.సి.ఛైర్మెన్ వై.రమేష్ బాబు, ఎస్. ఈ. బి. వీరా కుమార్, ఈ.ఈ. కే.శేషు బాబు, డీ. ఈ. ఈ. డీ. భాస్కర రామ కృష్ణ, తదితరులు పాల్గొ న్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam