DNS Media | Latest News, Breaking News And Update In Telugu

14 న జగన్నాధుని రథయాత్రకు  సిద్దమవుతున్న ఆలయాలు 

15 నుంచి చౌల్ట్రీలో జగన్నాధుని అవతార దర్శనం
విశాఖపట్నం, జూలై 10, 2018  (డిఎన్‌ఎస్‌) :   ఆషాఢ శుద్ద విదియ  à°ªà°°à±à°µà°¦à°¿à°¨à±‹à°¤à±à°¸à°µà°¾à°¨à±à°¨à°¿ పురస్కరించుకుని జులై 14 à°¨ ఒరిస్సా లోని

పూరీ క్షేత్రం లో నిర్వహించే రథయాత్రను దేశ వ్యాప్తంగా అదే రోజు అన్ని ప్రాంతాల్లోను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. విశాఖ నగరంలోని  à°œà°—న్నాధ ఆలయాల్లోన à°ˆ

నెల 14 à°¨ సాయంత్రం రథయాత్రను చేపట్టేందుకు సన్నధమవుతున్నారు. ఇప్పటికే ఆలయాన్ని నూతన శోభను సంతరించుకుంటున్నాయి. టౌన్‌ కొత్తరోడ్‌ లోని జగన్నాధస్వామి ఆలయం,

ఉత్కళ్‌ జగన్నాధ ఆలయం, స్టీల్‌ ప్లాంట్‌ లోని ఆలయం, జిల్లా పరిషత్‌ సమీపంలోని కృష్ణ చైతన్య మఠం, ఇస్కాన్‌ విశాఖ శాఖ, హరేకృష్ణ మూమెంట్‌ తదితర సంస్ధ ఆధ్వర్యవంలో

ఆదివారం నగరంలో రథయాత్రలు జరుగనున్నాయి. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు, మార్గ నిర్దేశం చేయడం జరిగింది. రథయాత్రను  à°¨à°—రంలో శోభాయాత్రగా నిర్వహించి, నగర

సంకీర్తనను చేయనున్నారు. అనంతరం తొమ్మిది రోజుల పాటు విశేష అర్చనలు చేసి, తదుపరి తిరుగు రథయాత్ర చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. పూరీ క్షేత్రం లో జరిగే రీతిలోనే

అన్ని ప్రాంతాల్లోను నిర్వహించడం చెప్పుగోదగ్గ విషయం.  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°•à°¿à°‚à°šà°¿ వన్‌ టౌన్‌ లోని జగన్నాధుని ఆలయం   నిర్వహించే కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణ à°—à°¾

నిలుస్తాయి. స్వామిని దశావతారాల రూపంలో ఆలంకారం చేసి, దర్శనం కల్పిస్తుంటారు.  à°°à°§à°¯à°¾à°¤à±à°° కు ముందు పండితులు, వేద విద్యార్ధులు  à°µà±‡à°¦ పారాయణలు చేస్తుండగా,

విద్యార్ధినీ విద్యార్ధులు గీతా పఠనం, బాల బాలికలు నృత్యా ప్రదర్శనతో స్వామి పాత నగరం కొత్తరోడ్‌ వద్ద à°—à°² ఆలయం నుంచి జగదాంబ జంక్షన్‌ వద్ద à°— టర్నర్‌ చౌల్ట్రీ కు

ఊరేగింపుగా చేరుకుంటుంది. అనంతరం స్వామికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై అంకార దర్శనం చేయడం జరుగుతుంది. తదుపరి రోజు నుంచి ఉదయం ప్రత్యేక అర్చన అనంతరం

స్వామి భక్తులకు దశావతారాల్లో దర్శనమిస్తారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో భక్తులకు ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక

శీఘ్ర దర్శనం కూడా ఏర్పాటు చేసారు. జగన్నాధ ఉత్సవాల సందర్భంగా చౌల్ట్రీ జాతర వాతావరణాన్ని తపించింది. 1964 నుంచి నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో ముందుగా

 à°°à°§à±‹à°¤à±à°¸à°µà°‚, అనంతరం దశావతార ప్రదర్శనం జరుగుతాయి. à°ˆ ఉత్సవాలో ఉదయం నేత్రోత్సవం, అంకురార్పణ తో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. దీనిలో భాగంగా మత్స్య, కూర్మావతారం,

 à°µà°°à°¾à°¹à°¾à°µà°¤à°¾à°°à°‚,  à°¨à±ƒà°¶à°¿à°‚హావతారం,  à°µà°¾à°®à°¨à°¾à°µà°¤à°¾à°°à°‚,  à°ªà°°à°¶à±à°°à°¾à°®à°¾à°µà°¤à°¾à°°à°‚, శ్రీరామవతారం, బరామ, శ్రీకృష్ణావతారం, శేషపాన్పు ( పాకడలిలో వేంచేసిన శ్రీ మహావిష్ణువు à°…à°‚à°¶), తదుపరి

భక్తుల దర్శనం ముగిసిన అనంతరం తిరుగు రథయాత్ర, జరుగుతుంది. ఈ క్రమంలో స్వామి పెరుమాళ్లను తిరిగి ఆలయం లో ప్రవేశ పెట్టడం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాల్లో ఉదయం 5 గంట

నుంచి 6 వరకూ మేలుకొలుపు, నాదస్వరం, 6 à°—à°‚à°Ÿ నుంచి నిత్య పూజ, గోత్ర నామాలతో అర్చన, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, భగవద్గీత పారాయణ, సాయంత్రం  à°†à°§à±à°¯à°¾à°¤à±à°®à°¿à°• ప్రవచనాలు

జరుగనున్నాయి.  
అదే విధంగా ఇస్కాన్‌ విశాఖ నగర శాఖ ఆధ్వర్యవంలో జగన్నాధుని రథయాత్రకై విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. వేద పారాయణలు, భగవద్గీత శ్లోక పఠనం, నృత్య

గానాలతో నగరంలో రధయాత్ర నిర్వహించి, అనంతరం  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• వేదికపై స్వామిని వేంచేపు చేసి ఆరాధనలు చేయడం జరుగుతుంది. హరేకృష్ణ మూమెంట్‌, ఆధ్వర్యవంలోను, ఉత్కళ్‌

సమాజ్‌,  à°¶à±à°°à±€à°•à±ƒà°·à±à°£ చైతన్య మఠం ఆద్వర్యంలోను భారీ సంఖ్యలో రధయాత్రలు చేపట్టనున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam