DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్మార్ట్ కెమ్ భద్రతా చర్యల పరిశీలన లో జిల్లా బృందం

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 02, 2020 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం జిల్లా పొన్నాడ వద్ద గల స్మార్ట్ కెమ్ భద్రతా చర్యలను జిల్లా పరిశీలన బృందం గురువారం పరిశీలించింది. జిల్లాలో రసాయన పరిశ్రమల భద్రతా చర్యలను పరిశీలించుటకు ఒక కమిటిని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఏర్పాటు చేసిన సంగతి

విదితమే. ఈ కమిటి రసాయన పరిశ్రమలను తనిఖీ చేసి పరిశ్రమల్లో భద్రతా చర్యలను గూర్చి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ఇంజనీరు సుగాలి శంకర నాయక్, ప్యాక్టరీల డిప్యూటి చీఫ్ ఇన్స్పెక్టర్ జి.వి.వి.ఎస్.నారాయణ, జిల్లా అగ్నిమాపక అధికారి సి.హెచ్.కృపావరం, జిల్లా పరిశ్రమల కేంద్రం పరిశ్రమల అభివృద్ధి

అధికారి జ్యోతి సాగర్, ఏపిఐఐసి జోనల్ మేనేజర్ సుధాకర్ లతో కలసిన బృందం ఈ తనిఖీలలో పాల్గొంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam