DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విద్య, వైద్యమే రాష్ట్ర ప్రభుత్వ తొలి ప్రాధాన్యం: మంత్రి వనిత

*(DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో, అమరావతి)*

*అమరావతి,  జూలై 03, 2020 (డిఎన్ఎస్):*  విద్య కి వైద్యా నికి అధిక ప్రా ధాన్య తనిచ్చి పేద ప్రజలను ఆదుకో వడం జరుగు తోంది అని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు తానేటి వనిత అన్నారు. మంత్రి కార్యాలయం లో  108,104 అంబులెన్స్   వాహనాలను శుక్రవారం జెండా ఊపి మంత్రి

లాంచనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ అధునాతన వైద్య పరికరాలను  అంబులెన్స్ ల్లో 
అమర్చి ప్రజల ప్రాణాలని కాపాడే విధంగా చర్యలు తీసు కుంటామని అన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల గ్రా మాల్లో సైతం తక్షణమే వైద్య సేవలు అందిం చేందుకు వీలు గా రాష్ట్ర ప్రభు త్వం 108, 104 అంబులెన్స్ సేవలను ప్రారంభిం

చామన్నారు. ఆపదలో ఉన్నా మని తమని కాపాడమని అని ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా స మా చారం అందిస్తే క్షణాల వ్య వ ధిలో వారి  ప్రాణాలను  కా పా డటానికి తక్షణమే 108, 104 వాహనాలు ఆస్పత్రికి తరలించి వారి ప్రాణాలను కాపాడటానికి సిద్ధంగా ఉం టాయని అన్నారు.  ప్రజా పాలనలో ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖకు తొలి

ప్రాధాన్య త ఇస్తున్నారని చెప్పడానికి 10 8, 104 వాహనాలను ప్రారం భించడం ఇందుకు నిదర్శన మన్నారు. నూతన 108, 104 వాహనాలు ఆపద సమయం లో ఎంతో మంది ప్రజల ప్రాణా లను కాపాడటానికి ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. ము ఖ్యంగా రహదారులపై  జరిగే  ప్రమాదాలలో క్షతగాత్రులను తక్షణమే స్థానిక హాస్పిటల్ కి చేరవేయడంలో ముఖ్య భూ మిక పోషిస్తాయని మంత్రి

 అన్నారు.
ఈ కార్యక్రమంలో  ఏ.యం.సి ఛైర్మెన్, వై. రమేష్ బాబు,  కమిషనర్ కేటి.సుధాకర్,మండ ల తాహిశిల్డార్, బీ.నాగరాజు నాయక్,  కంఠ మని రమేష్, వి.సూరిబాబు, అక్ష య పాత్ర శ్రీని వాస్ రవీంద్ర, తదితరులు పా ల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam