DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లక్ష్య సాధనకు వయసు భారం కాదు : పాత్రికేయులు సోలో బైకర్ శరత్ శర్మ,

ఢిల్లీ పాత్రికేయునికి వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరమ్ ఘన స్వాగతం.

విశాఖపట్నం, జులై 10 , 2018 (DNS Online ): లక్ష్య సాధనకు వయసు ఏమాత్రం భారం, ఆటంకం కాదని ఢిల్లీ కి చెందిన సీనియర్

పాత్రికేయులు శరత్ శర్మ తెలియచేస్తున్నారు. ఆరు పదుల వయసు దాటిన తర్వాత రిటైర్ అయిన తర్వాత  à°¸à°®à°¾à°œà°‚ పై తనకు ఉన్న భాద్యను నిర్వర్తించాలని ఏకైక లక్ష్యం తో దేశ

రాజధాని ఢిల్లీ నుంచి ఒక ద్విచక్ర వాహనం పై తన ప్రయాణాన్ని ప్రారంభించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తిరుగుతూ ప్రతీ చోట వాహన వినియోగ

దారులకు ట్రాఫిక్ సమస్యలు, ప్రజలు, వాహన దారులు చేపట్టవలసిన బాధ్యతలపై అవగాహనా కల్పిస్తున్నారు. ఢిల్లీ లోని ఒక ప్రముఖ దిన పత్రికలో ఉన్నత హోదా పనిచేసి, పదవి విరమణ

చేసిన తదుపరి, అయన ఢిల్లీ నుంచి తన గమ్యాన్ని ఛేదిస్తూ విశాఖ నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వైజాగ్ జర్నలిస్ట్స్ ఫోరమ్ ఆయనకు ఘన స్వాగతం పలికింది. ఈ

సందర్భంగా విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, కార్యదర్శి ఎస్. దుర్గారావు, ఉపాధ్యక్షులు నాగరాజు తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గంట్ల

శ్రీనుబాబు మాట్లాడుతూ పాత్రికేయులు కేవలం సమాచారం ప్రచురించే వరకే  à°¤à°® భాద్యత అని భావిస్తుంటారని, అయితే వారందరికీ స్ఫూర్తి కల్గించేలా శరత్ శర్మ చేపట్టిన

సహస యాత్ర, యావత్ పాత్రికేయ లోకానికి మంచి స్ఫూర్తి దాయకమన్నారు. 
అనంతరం శరత్ శర్మ మాట్లాడుతూ 410  à°¸à°¿à°¸à°¿ అడ్వాంచర్ బైక్ పై దేశం లోని 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత

ప్రాంతాలు, భూటాన్ లో పర్యటించి, ట్రాఫిక్ భద్రతా పై అవగాహనా కల్పించనున్నారు.  à°®à±Šà°¤à±à°¤à°‚ 28 వేల కిలోమీటర్ల  à°¦à±‚à°°à°‚ లక్ష్య సాధనకు మార్చి 18 à°¨ ఢిల్లీ నుంచి యాత్ర

ఆరంభించానన్నారు.  à°‡à°ªà±à°ªà°¡à°¿à°•à±‡  17 రాష్ట్రాలు , భూటాన్ లో పర్యటన ముగిసిందన్నారు. à°‡à°ªà±à°ªà°¡à°¿ వరకూ 17  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°¾à°²à±, భూటాన్ లోను  à°ªà°°à±à°¯à°Ÿà°¿à°‚à°šà°¿ సుమారు  17 వేల కిలోమీటర్లు

పూర్తిచేయడం జరిగిందని తెలిపారు. హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, బీహార్, సిక్కింగ్, భూటాన్, అరుణాచల ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర,

నాగాలాండ్, మణిపూర్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, లలో పర్యటన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ కు రావడం జరిగిందన్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడ చేరుకొని,

అక్కడ నుంచి తెలంగాణలో ప్రవేశించనున్నట్టు వివరించారు.  కేంద్ర రవాణా శాఖ విడుదల చేసిన  à°¨à°¿à°µà±‡à°¦à°¿à°•à°²  à°ªà±à°°à°•à°¾à°°à°‚  2016 --  17 లో సుమారు à°’à°• లక్షా 50 వేల మంది రహదారి ప్రమాదాలు

జరిగాయన్నారు. వీటిలో సుమారు 52 మంది బైక్ ప్రమాదాల వల్లే మ్రించినట్టు ఆధారాలు తెలుస్తున్నాయి. అందరూ తప్పనిసరిగా హెల్మ ట్  à°§à°°à°¿à°‚చాలన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam