DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందేలా చర్యలు: మంత్రి వనిత

రూ.  23.7 కోట్లతో పనుల శంకుస్థాపన లో మంత్రి తానేటి వనిత. 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 10, 2020 (డిఎన్ఎస్):* రాష్ట్రం లో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న  అభివృద్ధి సంక్షేమ ఫలా లు అన్ని వర్గాల పేద ప్రజలకు అందించే విధ ముగా చర్యలు తీసుకోవడం జరుగు తోందనీ రాష్ట్ర స్త్రీ శిశు

సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అ న్నారు. చాగల్లు గ్రామంలో 23 కోట్ల 70 లక్షల రూపాయలతో నిర్మించే రహ దారి కి మంత్రి వనిత శంఖు స్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మార్టేరు నుండి ప్రక్కిలంక వరకు రహదా రి ని నాణ్యతా ప్రమాణాలు తో నిర్మించే విధంగా చర్యలు తీసు కోవాలని అధికారులకు ఆదశిం చా మన్నారు. నిడదవోలు నుం డి దర్మవరం

వరకు గల రోడ్డు ను కొత్తగా పనులు ప్రారంభించ నున్నామన్నా రు.  నాడు, నే డు పథకం ద్వారా ప్రభుత్వ పా ఠశాలలను, కార్పోరేటు పాఠశా ల లకు ధీటుగా తయారు చేస్తు న్నామన్నారు.30 లక్షల మం దికి ఇళ్ళ స్థలాలు పేదలకు మం జూరు చేయడం జరుగు తుంది అన్నా రు. కొవ్వూరు నియోజక వర్గం లో సి.సి.రో డ్లు, డ్రైన్ లు అభి వృద్ది పరుస్తున్నా మన్నా రు.కరోనా

వైరస్ విపత్తు సందర్భంగా ప్రజలంతా అప్రమత్తము ఉండాలన్నారు.

ఈ సందర్భంగా నిడదవోలు శాసనసభ్యులు G. శ్రీనివాస నాయుడు మాట్లాడుతూ సుమారు 16 కిలో మీటర్లు రోడ్డు ను నిర్మించ డం జరుగు తోందన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఎన్ని  సార్లు ఇ బ్బంది పెడుతున్నా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి తీ రతా మన్నారు.
ఈ కార్యక్రమంలో

ఎఎంసి చైర్మన్ యాండ పల్లి రమేష్ బాబు, మండల ప్రత్యకాధికారి, భమిడి శివ మూర్తి, కోటారు అశోక్, బాబా, ఆతు కూరి దొరయ్య, గండ్రోతు దుర్గా మల్లేష్, రోడ్లు భవనాలు శాఖ ఈ.ఈ డి.ఒబులు, డీ.ఈ.ఈ. ఏ. శ్రీకాంత్, తదితరులు పాల్గొ న్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam