DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాంకీ ఫార్మా అగ్ని ప్రమాదం పై ఎన్ హెచ్ఆర్సీ కు ఫిర్యాదు

*స్యుమోటా గా స్వీకరించండి హైకోర్టు న్యాయవాది దరఖాస్తు*  

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 14, 2020 (డిఎన్ఎస్):* విశాఖపట్నం లోని పారిశ్రామిక వాడలో గల జవహర్ లాల్ నెహ్రు ఫార్మా సిటీ లోని రాంకీ అనుబంధ సంస్థలో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పై విశాఖ కు చెందిన

న్యాయవాది జాతీయ మానవ హక్కుల కమిషన్, న్యూ ఢిల్లీ కు ఫిర్యాదు చేసారు. విశాఖపట్నం అక్కయ్యపాలెం కు చెందిన రాష్ట్ర హైకోర్టు న్యాయవాది ఆర్ఎంవి ఎస్ అనిల్ కుమార్ ఈ ఘటన ను స్యుమోటా గా స్వీకరించి, విచారణకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించవలసిందిగా కోరారు. గత రెండు నెలల క్రితమే ఇదే విశాఖ లోని ఆర్ ఆర్ వెంకటాపురం లో ఎల్ జి

పాలిమర్స్ సంస్థ లో జరిగిన కాలుష్య  అగ్ని ప్రమాదం లో 12 మంది మరణించిన విషయాన్నీ ఈ దరఖాస్తు లో అనిల్ కుమార్ తెలియచేసారు. ఈయన దరఖాస్తు నెంబర్ : 10483/IN/2020 గా తెలిపారు. ఈ విధమైన ఘటనల్లో కార్మికులు, సామాన్య ప్రజలు నష్టపోతున్నారని తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam