DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కంటోన్మెంట్ జోన్లు శ్రీకాకుళం ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 14, 2020 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ మంగళవారం జిల్లాలోని కంటైన్ మెంట్ జోన్లలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. దీనిలో భాగంగా పోలకి పోలీస్ స్టేషన్ ను సందర్శించారు.పోలీస్ స్టేషన్ పరిధిలో గల పరిసర ప్రాంతాలు, పోలీస్ స్టేషన్ లో

వివిధ రూముల, రిసెప్షన్ సెల్ ను పరిశీలించి ఫిర్యాదుదారులు నుంచి ఏవిధంగా ఫిర్యాదులు స్వీకరించే  క్రమంలో కరోనా వైరస్ ప్రభావం వలన భౌతిక దూరం పాటించే విధంగా రిసెప్షన్ సెల్ లో  ఏర్పాటు చేయాలని  సూచనలు చేశారు.పోలకి మండలం లో   కంటోన్మెంట్ జోన్ వివరాలును వివరంగా పోలకి సబ్ ఇన్స్పెక్టర్  చినంనాయుడు ని అడిగి

తెలుసుకున్నారు.అనంతరం మార్గమధ్యంలో పోలకి, మభాగం గ్రామంలో కంటోన్మెంట్ జోన్ పరిశీలించారు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు లు  పెరుగుతుండడంతో పోలకి, మభాగం గ్రామంలో కంటోన్మెంట్ జోన్ లో విధులు లో ఉన్న సిబ్బందికి తగు సూచనలు చేసేను. కంటైన్మెంట్ జోన్ నియమాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలిని,అనుమానం ఉన్న వారిని ముందుస్తుగా

అందరి నమూనాలు తీసుకోవాలి,అనుమానిత కేసులను కనీసం 3 రోజులకు ఒక్కసారి పర్యవేక్షణ చేయాలి,జలుబు, దగ్గు, జ్వరం, ఆయాసం వంటి రుగ్మతలు (సారి) కేసులను అత్యంత ప్రాధాన్యతతో పరీక్షలు నిర్వహించాలని ప్రజలు ఎవరు అనవసరంగా బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియ చేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam