DNS Media | Latest News, Breaking News And Update In Telugu

14 న విశాఖలో జగన్నాధుని రథయాత్ర

14 à°¨  à°µà°¿à°¶à°¾à°–లో జగన్నాధుని రథయాత్ర 

విశాఖపట్నం, జూలై 11, 2018  (డిఎన్‌ఎస్‌) : ఆషాఢ శుద్ద విదియ పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని ఒరిస్సా లోని పూరీ క్షేత్రం లో

 à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చే రథయాత్రను దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. విశాఖ నగరంలోని  à°œà°—న్నాధ ఆలయాల్లోను రథయాత్రను చేపట్టేందుకు

సన్నధమవుతున్నారు. ఇప్పటికే ఆయాన్ని నూతన శోభను సంతరించుకుంటున్నాయి. టౌన్‌ కొత్తరోడ్‌ లోని జగన్నాధస్వామి ఆలయం, రథయాత్ర జరుగనున్నాయి. ఇప్పటికే ప్రచార

కార్యక్రమాల, మార్గ నిర్దేశం చేయడం జరిగింది. రథయాత్రను  à°¨à°—రంలో శోభాయాత్రగా నిర్వహించి, నగర సంకీర్తనను చేయనున్నారు. అనంతరం తొమ్మిది రోజుల పాటు విశేష అర్చను

చేసి, తదుపరి తిరుగు రథయాత్ర చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. పూరీ క్షేత్రం లో జరిగే రీతిలోనే అన్ని ప్రాంతాల్లోను నిర్వహించడం చెప్పుగోదగ్గ విషయం.

 à°ªà±à°°à°¤à±à°¯à±‡à°•à°¿à°‚à°šà°¿ వన్‌ టౌన్‌ లోని జగన్నాధుని ఆలయం నిర్వహించే కార్యక్రమాల ప్రత్యేక ఆకర్షణ à°—à°¾ నిుస్తాయి. స్వామిని దశావతారాల రూపంలో ఆలంకారం చేసి, దర్శనం

కల్పిస్తుంటారు.  à°ˆ క్రమంలో à°ˆ పర్యాయం జరిగే  à°¶à±à°°à±€ శ్రీ శ్రీ జగన్నాథస్వామి వారి కళ్యాణము మరియు రధయాత్ర మహోత్సవ అవతారము  (విశాఖపట్నం) ఉత్సవ వివరాను ఆలయ

అధికారులు తెలియచేస్తున్నారు. జూలై 11-07-2018 బుధవారము నిజ జ్యేష్ఠ బహుళ త్రయోదశి తత్కా చతుర్థశి సాయంత్రం ప్రతిష్ఠా ప్రారంభ సంక్పము తో వేడుకు మొదవుతాయి.  à°œà±‚లై 12 à°¨ (

గురువారం ) చతుర్థశి తత్కా అమావాస్య ఉదయం జలాథివాసము, క్షీరాథివాసము, రాత్రి విశేష హోమము, పంచశయ్యది వాసము జరుగుతాయని,  à°œà±‚లై 13 à°µ తేది (శుక్రవారం ) అమావాస్య తత్కా

పాడ్యమి ఉదయం పూర్ణాహుతి నేత్రోత్సవము, సాయంత్రం థ్వజావరోహణం సాపప 6:30 నిపపకు ప్రతిష్ఠాంత సుభద్రావి శాంతి కళ్యాణం జరుగుతుందని తెలిపారు.
పూరీ క్షేత్రం లో జరిగే

రీతిలోనే అన్ని ప్రాంతాల్లోను నిర్వహించడం చెప్పుగోదగ్గ విషయం.  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°•à°¿à°‚à°šà°¿ విశాఖపట్నం వన్‌ టౌన్‌ లోని జగన్నాధుని ఆలయం నిర్వహించే కార్యక్రమాలు

 à°ªà±à°°à°¤à±à°¯à±‡à°• ఆకర్షణ à°—à°¾ నిుస్తాయి. స్వామిని దశావతారాల రూపంలో అలంకారం చేసి, దర్శనం కల్పిస్తుంటారు.  à°°à°§à°¯à°¾à°¤à±à°° కు ముందు పండితులు, వేద విద్యార్థులు వేద పారాయణలు

 à°šà±‡à°¸à±à°¤à±à°‚à°¡à°—à°¾, విద్యార్ధినీ విద్యార్ధు గీతా పఠనం, బా బాలికు నృత్యా ప్రదర్శనతో స్వామి పాత నగరం కొత్తరోడ్‌ వద్ద à°— ఆయం నుంచి జగదాంబ జంక్షన్‌ వద్ద à°— టర్నర్‌

చౌల్ట్రీ కు ఊరేగింపుగా చేరుకుంటుంది. అనంతరం స్వామికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై అంకార దర్శనం చేయడం జరుగుతుంది. తదుపరి రోజు నుంచి ఉదయం ప్రత్యేక

అర్చన అనంతరం స్వామి భక్తుకు దశావతారాల్లో దర్శనమిస్తారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో భక్తుకు ఉచిత దర్శనంతో పాటు

ప్రత్యేక శీఘ్ర దర్శనం కూడా ఏర్పాటు చేసారు. జగన్నాధ ఉత్సవా సందర్భంగా చౌల్ట్రీ జాతర వాతావరణాన్ని తపించింది. 1964 నుంచి నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో

ముందుగా  à°°à°§à±‹à°¤à±à°¸à°µà°‚, అనంతరం దశావతార ప్రదర్శనం జరుగుతాయి. à°ˆ ఉత్సవాలో ఉదయం నేత్రోత్సవం, అంకురార్పణ తో కార్యక్రమాు ప్రారంభమవుతాయి. దీనిలో భాగంగా   జూలై 15 ( తదియ

ఆదివారము )  à°®à°¤à±à°¸à±à°¯à°¾à°µà°¤à°¾à°°à°®à±,  16à°¨ (చవితి సోమవారము)  à°•à±‚ర్మావతారము, 17 à°¨ (పంచమి మంగళవారం)  à°µà°°à°¾à°¹à°µà°¤à°¾à°°à°®à±, 18 à°¨ (  à°·à°·à±à° à°¿ బుధవారము ) à°¨ ృసింహవతారము, 19 à°¨ ( సప్తమి గురువారము ) వామనావతారము, 20 à°¨ (

 à°…ష్టమి శుక్రవారము  ) పరశురామావతారము,  21 à°¨ ( నవమి శనివారము ) రామావతారము,  22 à°¨ (  à°¦à°¶à°®à°¿ ఆదివారము ) బరామ à°• ృష్ణావతారము, ఆఖరు రోజైన 23 నాడు ( తొలి ఏకాదశి సోమవారము )  à°¶à±‡à°·à°ªà°¾à°¨à±à°ªà±

ఆవతారం లో  (( పాకడలిలో వేంచేసిన శ్రీ మహావిష్ణువు à°…à°‚à°¶), తదుపరి భక్తు దర్శనం )  à°¸à±à°µà°¾à°®à°¿ భక్తుకు దర్శనం ఇస్తారన్నారు. టర్నల్‌ చౌల్ట్రీ నుంచి తిరుగు రథయాత్ర: జూలై 24 à°¨

సాయంత్రం 5 గంటకు బయు దేరి టౌన్‌ కొత్తరోడ్‌ లోని జగన్నాధుని ఆయానికి తిరిగి చేరుకుంటారు. ( పాకడలిలో వేంచేసిన శ్రీ మహావిష్ణువు à°…à°‚à°¶), తదుపరి భక్తు దర్శనం ముగిసిన

అనంతరం తిరుగు రథయాత్ర, జరుగుతుంది. అదే విధంగా దని, ఈ క్రమంలో స్వామి పెరుమాళ్లను తిరిగి ఆయం లో ప్రవేశ పెట్టడం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాల్లో ఉదయం 5 గంట నుంచి 6

వరకూ మేుకొుపు, నాదస్వరం, 6 à°—à°‚à°Ÿ నుంచి నిత్య పూజ, గోత్ర నామాతో అర్చన, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, భగవద్గీత పారాయణ, సాయంత్రం  à°†à°§à±à°¯à°¾à°¤à±à°®à°¿à°• ప్రవచనాు జరుగనున్నాయి.

 à°°à°§à±‹à°¤à±à°¸à°µ వివరాు: ఆషాఢ శుద్ధ విథియ నాడు  ’’మెయిన్‌ రోడ్‌,  à°Ÿà±Œà°¨à±‌ కొత్త రోడ్‌, విశాఖపట్నం  à°†à°²à°¯à°‚ నుంచి శ్రీ శ్రీ శ్రీ జగన్నాధ బలభద్ర సుభద్ర రధయాత్ర అత్యంత వైభవం

à°—à°¾ ప్రారంభం అవుతుందన్నారు.  à°ˆ కార్యక్రమం జూలై 14 సాయంత్రం 5:10 నిమిషాకు  à°¸à±à°§à°¾à°¨à°¿à°• శాసన సభ్యు వాసుపల్లి గణేష్‌ కుమార్‌ ప్రారంభించనున్నట్టు తెలిపారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam