DNS Media | Latest News, Breaking News And Update In Telugu

5 రూపాయలకే ఆహారం, అన్న క్యాంటీన్లను సద్వినియోగం చేసుకోండి : ఎమ్మెల్యే విష్ణు

5 రూపాయలకే ఆహారం, అన్న క్యాంటీన్లను సద్వినియోగం చేసుకోండి : ఎమ్మెల్యే విష్ణు 
విశాఖపట్నం, జులై 11 , 2018 (DNS Online ) : కేవలం రూ. 5 కె ఉదయం అల్పాహారం, అదే ధరకు మధ్యాహ్నం భోజనం,

రాత్రి భోజనం అందించాలనే సంకల్పం తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్న క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది. బుధవారం విశాఖపట్నం లో సైతం పలు

ప్రాంతం లో à°ˆ క్యాంటీన్లు ప్రారంభించారు. విశాఖపట్నం ఉత్తర నియోజక వర్గం పరిధిలో 14 à°µ వార్డు లోని బుల్లయ్య కళాశాల ఎదురుగా à°—à°²  à°ªà±à°°à°¾à°‚తీయ à°•à°‚à°Ÿà°¿ ఆసుపత్రి లోను, 40 à°µ

వార్డు మర్రిపాలెం లో à°—à°² రహదారులు భవనాలు కార్యాలయం ఎదురుగా ఉన్న భారత ఆహార సంస్థ గిడ్డంగుల వద్ద అన్న క్యాంటీన్లు ను బీజేపీ  à°¶à°¾à°¸à°¨ సభ నాయకులు,  à°µà°¿à°¶à°¾à°–పట్నం ఉత్తర

నియోజక వర్గం శాసన సభ్యులు పి విష్ణుకుమార్ రాజు ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అత్యంత తక్కువ ధరకే ఆహారాన్ని ప్రజలకు అందించడాన్ని అభినందించారు. ఈ

సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam