DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోషా ఆసుపత్రి లో వైద్యునికి కరోనా పాజిటివ్, కట్టడిలో ఆసుపత్రి

*ఇద్దరు పేషంట్లకు కూడా గుర్తింపు, ప్రవేశాలకు బ్రేక్. 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, జూలై 20, 2020 (డిఎన్ఎస్):* విశాఖపట్నం లోని ప్రముఖ ప్రసూతి ఆసుపత్రి (ప్రభుత్వ విక్టోరియా ప్రసూతి ఆసుపత్రి)  గోషా ఆసుపత్రిలోని వైద్యునికి ( సర్జన్) కి, ఇద్దరు పేషంట్లకు కరోనా పాజిటివ్ గా

గుర్తించడంతో ప్రాంగణం లో కలకలం రేగింది. సోమవారం ఉదయం ఈ విషయం తెలియడంతో వైద్యులు, సిబ్బంది అప్రమత్తం అయ్యారు. సందర్శకులను, మీడియా వారికీ సైతం ఆసుపత్రిలోకి ప్రవేశాలను నిలిపివేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, సురక్షణ చర్యలు చేపడుతున్న ఈ ఆసుపత్రిలో కరోనా ప్రవేశించడం నగర వాసులలో ఆందోళన

కల్గిస్తోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam