DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీతానగరం పీఎస్ ఘటన పై డిజిపి గౌతమ్ ఆగ్రహం.

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 21, 2020 (డిఎన్ఎస్):* గోదావరి  జిల్లాలోని సీతానగరం పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. దళిత నిందితున్నిపై పోలీస్ స్టేషన్‌లో దాడికి పాల్పడిన సంఘటనపై డీజీపీ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐ ఫిరోజ్‌తో పాటు కానిస్టేబుల్

సస్పెండ్ చేశామన్నారు. ఎస్ఐపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించామని డీజీపీ తెలిపారు. ఇటువంటి వ్యవహార శైలిని ఎట్టి పరిస్థితుల్లో ఉపెక్షించేదే లేదన్నారు. 

రాజా పరామర్శ. . .

సీతానగరం మండలం పోలీస్ ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న

బాధితుడిని రాజానగరం శాసనసభ్యులు రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా పరామర్శించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam