DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీతానగరం పీఎస్ ఘటన లో సిఐ సహా ఎస్పీ వరకూ చర్య తీసుకోవాలి

*దీనికి నిరసనగా మంత్రి వర్గ విస్తరణ కూడా ఆపాలని మాజీ ఎంపీ డిమాండ్*

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, జూలై 21, 2020 (డిఎన్ఎస్):* గోదావరి  జిల్లాలోని సీతానగరం పోలీస్ స్టేషన్‌లో దళిత నిందితున్నిపై పోలీస్ స్టేషన్‌లో దాడికి పాల్పడిన సంఘటనపై కేవలం ఎస్ ఐ పై మాత్రమే చర్యలు చాలవని, సిఐ

నుంచి ఎస్పీ వరకూ అందరిపైనా చర్యలు తీసుకోవాలని అమలాపురం మాజీ ఎంపీ జివి హర్ష కుమార్ డిమాండ్ చేసారు. మంగళవారం ఈ ఘటనపై స్పందిస్తూ ఒక సామజిక వర్గం పై ప్రభుత్వం చేపడుతున్న దుశ్చర్యగా తెలిపారు. దీనికి నిరసనగా బుధవారం జరుగనున్న మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమాన్ని కూడా వాయిదా వెయ్యాలని డిమాండ్ చేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam