DNS Media | Latest News, Breaking News And Update In Telugu

14 న  జగన్నాధుని రథయాత్ర కు సర్వం సిద్ధం

టర్నల్ చౌల్టీ లో ఏర్పాట్లు ముమ్మరం. 
విశాఖపట్నం, జూలై 12, 2018  (డిఎన్‌ఎస్‌) : ఆషాఢ శుద్ద విదియ పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని ఒరిస్సా లోని పూరీ క్షేత్రం లో

 à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చే రథయాత్రను దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. విశాఖ నగరంలోని  à°œà°—న్నాధ ఆలయాల్లోను రథయాత్రను చేపట్టేందుకు

ఏర్పాట్లు సిద్ధం చేసినట్టు విశాఖపట్నం లోని టౌన్‌ కొత్తరోడ్‌ లోని జగన్నాధ స్వామి ఆలయ ఈఓ బండారు ప్రసాద్ తెలిపారు. గురువారం ఆలయంలో నిర్వహించిన విలేకరుల

సమావేశంలో  à°…యన వివరాలు తెలిపారు. ఇప్పటికే ఆలయాన్ని à°…à°‚à°—à°°à°‚à°— వైభవంగా అలంకరణలో ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు.  à°‡à°ªà±à°ªà°Ÿà°¿à°•à±‡ ప్రచార కార్యక్రమాల, మార్గ

నిర్దేశం చేయడం జరిగింది. రథయాత్రను  à°¨à°—రంలో శోభాయాత్రగా నిర్వహించి, నగర సంకీర్తనను చేయనున్నారు. అనంతరం తొమ్మిది రోజుల పాటు విశేష అర్చనలు  à°šà±‡à°¸à°¿, తదుపరి

తిరుగు రథయాత్ర చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. పూరీ క్షేత్రం లో జరిగే రీతిలోనే అన్ని ప్రాంతాల్లోను నిర్వహించడం చెప్పుగోదగ్గ విషయం.  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°•à°¿à°‚à°šà°¿ వన్‌

టౌన్‌ లోని జగన్నాధుని ఆలయం నిర్వహించే కార్యక్రమాల ప్రత్యేక ఆకర్షణ à°—à°¾ నిలుస్తున్నాయన్నారు స్వామిని దశావతారాల రూపంలో ఆలంకారం చేసి, దర్శనం కల్పిస్తుంటారు.

 

దశాబ్దాలు à°—à°¾ ఘన చరిత్ర à°ˆ ఆలయానిది : అర్చకులు జగన్నాధాచార్యులు 

ఉత్తరాంధ్ర జిల్లాల్లో కెల్లా అత్యంత వైభవంగా జగన్నాధుని రథయాత్ర ఉత్సవాలు

నిర్వహించే ఘనమైన చరిత్ర à°ˆ ఆలయానిదేనని ఆలయ ప్రధాన అర్చకులు జగన్నాధాచార్యులు తెలిపారు.  à°ˆ క్రమంలో à°ˆ పర్యాయం జరిగే  à°¶à±à°°à±€ శ్రీ శ్రీ జగన్నాథస్వామి వారి కళ్యాణము

మరియు రధయాత్ర మహోత్సవ అవతారము  (విశాఖపట్నం) ఉత్సవ వివరాలను ఆలయ అధికారులు తెలియచేస్తున్నారు. జూలై 11-07-2018 బుధవారము నిజ జ్యేష్ఠ బహుళ త్రయోదశి తత్కాల చతుర్థశి

సాయంత్రం ప్రతిష్ఠా ప్రారంభ సంక్పము తో వేడుకుల మొదలవుతాయి.  à°œà±‚లై 12 à°¨ ( గురువారం ) చతుర్థశి తత్కాల అమావాస్య ఉదయం జలాథివాసము, క్షీరాథివాసము, రాత్రి విశేష హోమము,

పంచశయ్యది వాసము జరుగుతాయని,  à°œà±‚లై 13 à°µ తేది (శుక్రవారం ) అమావాస్య తత్కాల పాడ్యమి ఉదయం పూర్ణాహుతి నేత్రోత్సవము, సాయంత్రం థ్వజావరోహణం సా 6:30 ని.లకు ప్రతిష్ఠాంత

సుభద్రావి శాంతి కళ్యాణం జరుగుతుందని తెలిపారు.

పూరీ క్షేత్రం లో జరిగే రీతిలోనే అన్ని ప్రాంతాల్లోను నిర్వహించడం చెప్పుగోదగ్గ విషయం. ప్రత్యేకించి

విశాఖపట్నం వన్‌ టౌన్‌ లోని జగన్నాధుని ఆలయం నిర్వహించే కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణ à°—à°¾ నిలుస్తాయి. 1964 నుంచి నిర్విఘ్నంగా నిర్వహిస్తున్న à°ˆ ఉత్సవాల్లో ముందుగా

 à°°à°§à±‹à°¤à±à°¸à°µà°‚, అనంతరం దశావతార ప్రదర్శనం జరుగుతాయన్నారు. à°ˆ ఉత్సవాలో ఉదయం నేత్రోత్సవం, అంకురార్పణ తో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపారు. . 

ఆకర్షణీయంగా

రధోత్సవం :

జగన్నాధుని ఉత్సవం అంటే ప్రధానమైనది రధోత్సవమే. ప్రతీ ఏడాది  à°†à°²à°¯à°‚ లోనూ నిర్వహించే à°ˆ రధోత్సవం లో శ్రీ కృష్ణ, బలభద్ర, సుభద్ర ఉత్సవ మూర్తులతో పాటు.

తిరువీధి ల్లో ఉరేగించి గుండీచ యాత్ర చేయడం ఆనవాయితీ వస్తోందని తెలిపారు. à°ˆ రధయాత్ర కు ముందు పండితులు, వేద విద్యార్థులు వేద పారాయణలు  à°šà±‡à°¸à±à°¤à±à°‚à°¡à°—à°¾, విద్యార్ధినీ

విద్యార్ధు గీతా పఠనం, బా బాలికు నృత్యా ప్రదర్శనతో స్వామి పాత నగరం కొత్తరోడ్‌ వద్ద à°— ఆయం నుంచి జగదాంబ జంక్షన్‌ వద్ద à°—à°² టర్నర్‌ చౌల్ట్రీ కు ఊరేగింపుగా

చేరుకుంటుంది. అనంతరం స్వామికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై అంకార దర్శనం చేయడం జరుగుతుంది. తదుపరి రోజు నుంచి ఉదయం ప్రత్యేక అర్చన అనంతరం స్వామి

భక్తులకు దశావతారాల్లో దర్శనమిస్తారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో భక్తుకు ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక శీఘ్ర దర్శనం

కూడా ఏర్పాటు చేసారు. జగన్నాధ ఉత్సవాల సందర్భంగా చౌల్ట్రీ జాతర వాతావరణాన్ని తలపిస్తుందని వివరించారు.  à°ˆ ఉత్సవాల్లో ఉదయం 5 à°—à°‚à°Ÿà°² నుంచి 6 వరకూ మేుకొలుపు, నాదస్వరం, 6

à°—à°‚à°Ÿà°² నుంచి నిత్య పూజ, గోత్ర నామాలతో అర్చనల, శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, భగవద్గీత పారాయణ, సాయంత్రం  à°†à°§à±à°¯à°¾à°¤à±à°®à°¿à°• ప్రవచనాలు జరుగనున్నాయి.  
రధోత్సవ వివరాలు : ఆషాఢ

శుద్ధ విథియ నాడు  ’’మెయిన్‌ రోడ్‌,  à°Ÿà±Œà°¨à±‌ కొత్త రోడ్‌, విశాఖపట్నం  à°†à°²à°¯à°‚ నుంచి శ్రీ శ్రీ శ్రీ జగన్నాధ బలభద్ర సుభద్ర రధయాత్ర అత్యంత వైభవం à°—à°¾ ప్రారంభం

అవుతుందన్నారు.  à°ˆ కార్యక్రమం జూలై 14 సాయంత్రం 5:10 నిమిషాలకు  à°¸à±à°§à°¾à°¨à°¿à°• శాసన సభ్యులు వాసుపల్లి గణేష్‌ కుమార్‌ ప్రారంభించనున్నట్టు తెలిపారు.  

దశావతార వైభవం

:

దీనిలో భాగంగా   à°œà±‚లై 15 ( తదియ ఆదివారము )  à°®à°¤à±à°¸à±à°¯à°¾à°µà°¤à°¾à°°à°®à±,  16à°¨ (చవితి సోమవారము)  à°•à±‚ర్మావతారము, 17 à°¨ (పంచమి మంగళవారం)  à°µà°°à°¾à°¹à°µà°¤à°¾à°°à°®à±, 18 à°¨ (  à°·à°·à±à° à°¿ బుధవారము ) నృసింహవతారము, 19 à°¨

( సప్తమి గురువారము ), ఈ అవతారం రోజున ప్రముఖ శ్రీ వైష్ణవ క్షేత్రం సింహాచలం దేవస్థానం నుంచి జగన్నాధునికి పట్టు వస్త్రాల సమర్పణ జరుగుతుంది. తదుపరి వామనావతారము, 20 న (

 à°…ష్టమి శుక్రవారము  ) పరశురామావతారము,  21 à°¨ ( నవమి శనివారము ) రామావతారము,  22 à°¨ (  à°¦à°¶à°®à°¿ ఆదివారము ) బలరామ కృష్ణావతారము, ఆఖరు రోజైన 23 నాడు ( తొలి ఏకాదశి సోమవారము )  à°¶à±‡à°·à°ªà°¾à°¨à±à°ªà±

ఆవతారం లో  ( పాకడలిలో వేంచేసిన శ్రీ మహావిష్ణువు à°…à°‚à°¶), తదుపరి భక్తు దర్శనం )  à°¸à±à°µà°¾à°®à°¿ భక్తుకు దర్శనం ఇస్తారన్నారు. టర్నల్‌ చౌల్ట్రీ నుంచి తిరుగు రథయాత్ర: జూలై 24 à°¨

సాయంత్రం 5 గంటకు బయలు దేరి టౌన్‌ కొత్తరోడ్‌ లోని జగన్నాధుని ఆయానికి తిరిగి చేరుకుంటారు. 

బహుధా యాత్ర : 
ఉత్సవాల అనంతరం స్వామి పెరుమాళ్లను తిరిగి ఆలయం

లో ప్రవేశ పెట్టడం జరుగుతుందన్నారు. అదే తరహాలో తిరుగు రథయాత్ర కూడా వైభోగంగా జరుగుతుంది దీనినే బహుధా యాత్ర అని పిలుస్తారు. 

ఈ విలేకరుల సమావేశం లో ఆలయ

కమిటీ అధ్యక్షుడు సురేష్ బాబు, రంగనాధాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam