DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మత్స్య శాఖా మంత్రి గా డా. సీదిరి భద్యతల స్వీకరణ

*ఆక్వా రంగ అభివృద్ధి ఆశయాల ఫైల్ పై తొలి సంతకం*

*పాడి, పశు సంపద కు అభ్యున్నతికి బంగారు భవిష్యత్తే* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి / విశాఖపట్నం, జూలై 26, 2020 (డిఎన్ఎస్):* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకార, పశు సంవర్థక, డెయిరీ డెవెలప్మెంట్ శాఖా మంత్రి గా డాక్టర్. సీదిరి

అప్పలరాజు ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో బ్లాక్-4, రూమ్ నెం:132 లో వేద పండితుల ఆశీర్వచన మంత్రాల మధ్య  అధికారికంగా భాద్యతలు చేపట్టారు. అనంతరం ఆక్వా రంగ అభివృద్ధి ఆశయాల ఫైల్ పై తొలి సంతకం చేసారు. అనంతరం అయన మాట్లాడుతూ దేశంలోనే అత్యంత సముద్ర తీర ప్రాంతం కల్గిన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అని, మత్స్య

కారులకు, సముద్ర సంపదకు సంపూర్ణ అభివృద్ధి కలిగే విధంగా ఈ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పాడి, పశు సంపద కు అభ్యున్నతికి, వీటి పై ఆధారపడిన రైతులు, సంస్థలకు రానున్నది బంగారు భవిష్యత్తే నన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam