DNS Media | Latest News, Breaking News And Update In Telugu

14 వరకూ అరసవల్లి ఆలయం మూసివేత., ఈఓ సూర్య ప్రకాష్ 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం, జూలై 30, 2020 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం జిల్లా అరసవల్లి లో వేంచేసిన  శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఆగస్టు నెల 14 వరకూ మూసివేస్తున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ సహాయ కమీషనరు, కార్యనిర్వాహణాధికారి  వి. హరి సూర్య ప్రకాష్ తెలిపారు. గురువారం విడుదల

చేసిన ఓ ప్రకటనలో కరోనాసురుడు విజృంభిస్తున్నందున దేవాలయం చుట్టుపక్కల కంటోన్మెంట్ జోన్ ఉన్నందున దేవాలయమునకు  వచ్చు భక్తుల దర్శనములు నిలిపి వేయడం జరిగినదాని తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం  01-08-2020 to 14-08-2020 వరకు మూసి వేస్తున్నట్టు

తెలిపారు. భక్తులు సహకరించవలసిందిగా కోరుతున్నాము. శ్రీ స్వామి వారికి నిత్యం జరుగు పూజాది కార్యక్రమాలు ఏకాంతంలో యధావిధిగా జరుగుతాయన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam