DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*విశాఖ హిందుస్తాన్ షిప్ యార్డు లో భారీ క్రేన్ కూలి 10 మంది మృతి* 

*విధుల్లో ఉన్న పదిమంది సిబ్బంది మృతి, ఇంకొందరికి గాయాలు* 

*భోజన విరామం కాకపోతే భారీ ప్రాణనష్టం కలిగేది: కార్మిక సంఘాలు*

*భద్రతా పరమైన చర్యలు లేవు: సిపిఐ రాష్ట్ర నేత జెవి సత్యనారాయణ*

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)

విశాఖపట్నం,  ఆగస్టు 01, 2020 (డిఎన్ఎస్): ఆంధ్ర

ప్రదేశ్ కార్యనిర్వాహక రాజధాని గా ప్రకటించబడి ఆనందంలో ప్రజలంతా ఉన్న సమయంలో విశాఖ పరిశ్రమ లో మరో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్తాన్ షిప్ యార్డ్ సంస్థలో భారీ క్రేన్ కూలి పోవడంతో పదిమంది కార్మికులు మృతి చెందారు. మరికొందరికి తీవ్రగాయాలయ్యాయి. క్రేన్ తనిఖీలు చేస్తుండగా ఒక్కసారిగా

క్రేన్ కుప్పకూలినట్టు సమాచారం. క్రేన్ వద్ద పనులు చేస్తున్న కార్మికులపై పడిన క్రేన్.. పలువురు కార్మికులు మృతి చెందారు. లోడ్ పరిశీలనా చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 

యాజమాన్యం తగిన భద్రతా చర్యలు తీసుకుని ఉండాల్సిన అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జెవి సత్యనారాయణ మూర్తి

మండిపడుతున్నాయి. ఘటన జరిగింది భోజన విరామ సమయం కావడంతో ఎంతమంది కార్మికులు ఆ సమయంలో విధుల్లో ఉన్నారో తెలియడం లేదని, యాజమాన్యం తెలియచేస్తోందన్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam