DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎపిలోకి రావాలంటే ఆటోమెటిక్‌ ఈపాస్ ఇక స్పీడ్ 

DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)

అమరావతి, ఆగస్టు 01, 2020 (డిఎన్ఎస్): ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల అనుమతి నిబంధనల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సడలింపులు చేసింది. అన్‌లాక్‌ 3 నిబంధనల మేరకు వీటిని సడలించినట్లు అధికారులు తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆటోమెటిక్‌ ఈపాస్‌

జారీకి నిర్ణయించారు. స్పందన వెబ్‌సైట్‌లో పాస్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వెంటనే ఈపాస్‌ జారీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే ప్రయాణికుడి మొబైల్‌, ఈమెయిల్‌కు పాస్‌ పంపనున్నారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ఈపాస్‌తోపాటు గుర్తింపు కార్డు చూపించి రాష్ట్రంలోకి ప్రవేశించవచ్చని ప్రభుత్వం తెలిపింది. 
/> రేపటి నుంచి ఆటోమేటిక్‌ ఈపాసులు జారీ చేయనున్నట్లు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. చెక్‌పోస్టుల వద్ద నమోదు చేసుకున్నవారి వివరాలను స్థానిక సిబ్బందికి ఇస్తామని చెప్పారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam