DNS Media | Latest News, Breaking News And Update In Telugu

డయల్ యువర్ కమిషనర్ లో ప్రజాసమస్యలకు పరిష్కారం

*రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషి క్త్ కిషోర్* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 03, 2020 (డిఎన్ఎస్):* తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, సబ్ కలెక్టర్ అభిషి క్త్ కిషోర్ సోమవారం నాడు ఈ స్పందన కార్యక్రమం నిర్వహించి,

ప్రజాసమస్యలు, కోవిద్ 19 సమస్యలు ప్రజల నుండి తెలుసుకున్నారు వివిధ ప్రాంతాల నుండి కమిషనర్ ప్రస్తుత కోవిద్ 19, పారిశుద్ధ్యం వైద్య సదుపాయాలు, సక్రమంగా అందుతున్నది లేనిది, ఆరా తీశారు ఎటువంటి సమస్యలున్నా తమకు  కాల్ చేయాలని, సత్వరమే స్పందించడం జరుగుతుందని అన్నారు. ఈ స్పందన ద్వారా20 కాల్స్, ఫేస్బుక్ ద్వారా 26 ఫిర్యాదులకు ఆయన

సమాధానమిచ్చారు. కోవిద్ నివారణ చర్యల్లో భాగంగా కార్పొరేషన్ తీసుకునే చర్యల్లో  ప్రజలు భాగస్వాములు కావాలని, వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించడం, తోటివారికి అపాయం లేకుండా ప్రవర్తించడం ద్వారా అందరూ ప్రభుత్వానికి,  కార్పొరేషన్ కు  సహకరించాలన్నారు.  కోవిద్ లక్షణాలు లేని వారు పరీక్షలు చేయించుకోవడానికి తొందరపడ

నవసర లేదన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam