DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జగన్ కు గుడి కట్టడం పై నర్సాపురం ఎంపీ ఆగ్రహం

*హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య ఇది*

*హిందువుగా పూర్తిగా వ్యతిరేకిస్తున్న: రఘురామ కృష్ణంరాజు* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 06, 2020 (డిఎన్ఎస్):* ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై అభిమానం ఉంటె అది వేరే రకంగా చూపించుకోవాలె తప్ప గుడి కట్టడం ఏంటని,

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు మండిపడ్డారు. ఎమ్మెల్యే తలారీ వెంకట రమణ జగన్ ను గుడికట్టడాన్ని హిందువుగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. ఇది పూర్తిగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య అన్నారు. కావాలంటే జగన్ కు చర్చి కట్టుకోండి..ప్రేమలయం కట్టుకోండి లేదంటే ఇంకేదో కట్టుకోండి, అంతేతప్ప హిందువుల తరహా గుడి కట్టం

పిచ్చికి పరాకాష్ట అన్నారు. 

అయోధ్యలో బుధవారం జరిగిన శ్రీ రామ మందిర భూమి పూజ నేపద్యంలో రాష్ట్రంలోని దేవాలయాల్లో పూజలు నిర్వహించాలని, ఈ కార్యక్రమాన్నిఎస్ వి బి సి భక్తు ఛానెల్ లో లైవ్ టెలికాస్ట్ చేయమన్నా అది చేయలేదు. హిందువుల మనోభావాలను పూర్తిగా దెబ్బతీసే చర్య అన్నారు. 
 అయోధ్యలో రామ మందిర భూమి పూజ

సందర్భంగా జగన్ దేవాలయానికి భూమి పూజ ఎబ్బెట్టుగా ఉంది.  ముఖ్యమంత్రి దీనిపై దృష్టి సారించాలన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam