DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా విజేతలకు శ్రీకాకుళం ఎస్పీ అమిత్ బర్డర్ అభినందన 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం,  ఆగస్టు 06, 2020 (డిఎన్ఎస్):* శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయం లో జిల్లా ఎస్పీ అమిత్ బర్డర్ కరోనా వైరస్ బారినపడిన పోలీసు సిబ్బంది మానసిక దృక్పథంతో.. మనో ధైర్యం తో ఉండి చికిత్స అనంతరం కరోనాను జయించిన పోలీసు వీరులు 13 మంది పోలీసు సిబ్బందికి (హోం

గార్డ్ నుంచి  ఏఎస్ఐ స్థాయి వరుకు) సాదరంగా ఆహ్వానం... పలికి పూలమాలలతో సత్కరించారు. 
 ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 157 మంది పోలీసు సిబ్బంది కరోనా బారిన పడ్డారని అందులో భాగంగా ఈ రోజు వరకు 50 మంది వరకు కరోనా వ్యాధి నుంచి కొలుకోన్నరని వీరి అందరిని విధులుకు తీసుకోవడం జరిగిందిని. మీరంతా కరోనాను

జయించిన వారు కాబట్టి మీ యొక్క ప్లాస్మా వైద్య పరంగా చాలా విలువైనదని, మీరు ప్లాస్మా థెరపీ కి  సహాయకారి కాగలరని సూచిన మేరకు వారంతా ప్లాస్మా థెరపీకి వారి యొక్క రక్తమును ధానాం చేయడానికి అంగీకారాన్ని తెలియజేసారుని. అదేవిధంగా మీరంతా చికిత్స పొందినా అనుభవజ్ఞులైనారు కాబట్టి మీ అనుభవాలను మీతోటి సిబ్బంది మరియు మీ కుటుంబ

సభ్యులతో పంచుకొని మీరు త్వరగా కొలుకోవడానికి తీసుకున్న జాగ్రత్తలు వారితో పంచుకొని కరోనా జయంచిడానికి మార్గదర్శకిలుగా నిలవాలని కోరినారు. అనంతరం జిల్లా ఎస్పీ గారు సిబ్బందికి దుశ్శాలువతో సత్కరించారు. 
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సోమశేఖర్(అడ్మిన్),శ్రీకాకుళం 2 టౌన్ సిఐ పి. వి. రమణ, ఆర్ఐ లు ప్రదిప్ ,ఉమా శంకర్,

స్వర్ణ లత, అసోసియేషన్ ప్రెసిడెంట్ కె అప్పన ఇతరాలు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam