DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అత్యవసర సేవల కేటగిరీలోనే జర్నలిస్టులు : ఐక్యరాజ్య సమితి 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 07, 2020 (డిఎన్ఎస్):* జర్నలిస్టులను అత్యవసర సేవల కేటగిరీ కింద పరిగణించాలని ఐక్యరాజ్య సమితి(ఐరాస) అనుబంధ సంస్థ యునెస్కో ప్రతినిధి  ప్రభుత్వాలను కోరారు. ‘‘సమాజంలో ఒక విధమైన భయం నెలకొన్నప్పుడు.. సామాజిక మాధ్యమాలు, ఇతర మార్గాల్లో తప్పుడు వార్తలు

విజృంభిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా ఒక్కటే వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలదు. వాటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నా.. మీడియా సహకారం తప్పనిసరి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఐరాస న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తప్పుడు వార్తలతో దుష్ప్రభావాలను.. వాటిని నిరోధించడానికి మీడియా

ఆవశ్యకతను వివరించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam