DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ వేదిక గా టై అమరావతి ఇంపాక్ట్ 2018 సదస్సు

విశాఖ వేదిక à°—à°¾  à°Ÿà±ˆ అమరావతి ఇంపాక్ట్ 2018 సదస్సు

విశాఖపట్నం, జులై 13 . 2018 (DNS Online ):  à°ªà±à°°à°¤à°¿à°­à°¨à± గుర్తించడం తో పాటు వ్యవస్థాపకతను ప్రోత్సహించడంలో విద్య సంస్థల పాత్ర చాలా

కీలక మైనదని రాష్ట్ర మానవ వనరుల శాఖామంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు పిలుపు నిచ్చారు. ది ఇండస్   ఇంటర్ప్రెన్యూర్స్ ( టై ) అమరావతి ఆధ్వర్యవంలో  à°Ÿà±ˆ ఇంపాక్ట్ 2018  à°®à±Šà°¦à°Ÿà°¿

సదస్సు విశాఖ నగరం లో నిర్వహించారు. శుక్రవారం ఈ సదస్సును అయన స్థానిక హోటల్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ విజయవంతమైన ఇన్సైబరేట్లు, విద్య

సంస్థల్లోని ఈ సేల్స్ నుంచి స్పీకర్లను టై ఇంపాక్ట్ తీసుకురావడం తో పాటు వారి అనుభవాలను పంచుకుంటూ ఆంధ్ర ప్రదేశ్ లోన్ సంస్థలు ఈ సేల్స్ ఇన్సైఉబేషన్ సెంట్రల్

ఏర్పాటుచేయడానికి మార్గ నిర్దేశకత్వం చేశారన్నారు. విద్యార్థి వ్యాపారవేత్తలు, స్టార్ట్ అప్ లను క్యాంపస్ లోనే ఏ విధంగా తీర్చిదిద్దాలి వివరించారు. సదస్సు

లక్ష్యం వ్యవస్థాపకత లో ఉత్ప్రేరకంగా నిలిచే విద్యార్థులకు సానుకూల వాతావరం కల్పించడంతో పటు, ప్రభుత్వ, ప్రయివేట్ రంగ వ్యాపార సంఘాలు ఇతరుల పాత్రను

పరిశీలించడం ఒకటన్నారు. సంస్థ అధ్యక్షులు సతీష్ చంద్ర మాట్లాడుతూ వైజాగ్ లో ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ భాగస్వామ్యం తో మొదటి ఇంపాక్ట్ ను నిర్వహించే మంచి అవకాశం

వచ్చిందని, ఆహుతుల నుంచి మంచి స్పందన లభించినప్పుడే విజయం సాధించగలుగుతామన్నారు. à°ˆ సదస్సులో  à°à°ªà±€ ఐ ఎస్ సీఈఓ డాక్టర్ వల్లి కుమారి, సురేష్ రాయుడు, తదితరులు

పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam