DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎస్వీబీసీ సీఈవోగా సురేష్ కుమార్ బాధ్యతలు 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 13, 2020 (డిఎన్ఎస్):* టీటీడీ స్పెషల్ ఆఫీసర్ ఏ.వీ.ధర్మా రెడ్డి నుండి ఎస్వీబీసీ సీఈవోగా సురేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. అయోధ్య రామాలయ భూమిపూజ లైవ్ ఎస్వీబీసీలో టెలికాస్ట్ కాకపోవటంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గతంలో టీటీడీ

ఎస్వీబీసీ ఛానల్ సీఈవోగా ఉన్న నగేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. అలాగే కొత్త సీఈవోగా కేంద్ర సర్వీసుల్లో ఉన్న సురేష్ కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఈరోజు సురేష్‌ కుమార్ ఎస్వీబీసీ సీఈవోగా బాధ్యతలను స్వీకరించారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam