DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అన్నవరం గుడి 50 మందికి కరోనా, 23 వరకూ దర్శనం బంద్

*శ్రీకాకుళం,  ఆగస్టు 13, 2020 (డిఎన్ఎస్):* తూర్పు గోదావరి జిల్లా అన్నవరం లోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం లో 50 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఈఓ తెలిపారు. వీరంతా హోమ్ క్వారంటైన్ లో ఉన్నారన్నారు. ఇంతవరకూ  వివిధ తేదీల్లో మొత్తం 650 మందికి పరీక్షలు చేయించామన్నారు. ఈనెల 11 న మరో 250 మంది పరీక్షలు

చేయించామన్నారు వారి రిపోర్టులు ఇంకా రాలేదన్నారు. వారిలో కూడా మరికొంతమందికి పాజిటివ్ గా వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. మరో 200 మందికి పరీక్షలు నిర్వహించవలసి ఉందన్నారు. ఈ పరీక్షలు, ఫలితాల నేపథ్యంలో, అన్నవరం గ్రామం, పరిసర ప్రాంతాల్లో కరోనాసురుడి విజృంభణ కారణంగా ఈనెల 23 వరకూ ఆలయం లోకి భక్తుల ప్రవేశాన్ని నిలుపుదల

చేస్తున్నట్టు ఈఓ తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam