DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీవారి హుండీ ల పరకామణికి ప్రత్యేక భవన శంకుస్థాపన. .

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 14, 2020 (డిఎన్ఎస్):* తిరుమల శ్రీవారి హుండీల ఆదాయం పరకామణి లెక్కింపు కోసం నూతన భవన నిర్మాణం చేపడుతున్నట్టు టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి తెలియచేసారు. శుక్రవారం ఆయన ఈ భవనానికి భూమి పూజచేసారూ. భవన నిర్మాణానికి అయ్యే ఖర్చుని భరించేందుకు పశ్చిమ

గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు చెందిన శ్రీవారి భక్తులు మురళి కృష్ణ ముందుకు వచ్చారు. కరోనాసురుడు విజృంభిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు, భక్తుల ఆరోగ్య రక్షణార్థం ప్రత్యేక భవన నిర్మాణం టిటిడి చేపట్టింది. 
ఆలయంలోని పరకామణి లెక్కింపుకి వచ్చే ఉద్యోగుల వ్యక్తిగత అవసరాలతోపాటు,ఇతర అవసరాలకు ఇబ్బంది పడుతున్నారని

తెలిపారు. ఆదిశగా ఆలోచించి ఆలయం వెనుక భాగంలోని ఖాళీ స్థలంలో పరకామణి లెక్కింపు భవనానికి నిర్మాణ పనులు చేపట్టాం అన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam