DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సెప్టెంబర్ 10 నుంచి ఏపీ లో ప్రవేశ పరీక్షలు మొదలు

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 14, 2020 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ లో వివిధ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షలు సెప్టెంబర్ 17 నుంచి వరుసగా మొదలవుతాయని, ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిములపు సురేష్ తెలియచేసారు. ముందుగా 
ఎంబీఏ, ఎంసీఏ ల్లో ప్రవేశానికి

నిర్వహించే ఐ సెట్ పరీక్ష సెప్టెంబర్ 10, 11 న రెండు రోజుల పాటు జరుగుతుంది. సెప్టెంబర్ 14 న ఈ సెట్, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకై సెప్టెంబర్ 17 నుండి ఎంసెట్ పరీక్ష మొదలవుతుంది. ఈ పరీక్షలు 17 నుండి 25 వరకు జరుగుతాయి.  ఏ పి జి ఈ సెట్ సెప్టెంబర్ 28, 29, 30 న మూడు రోజులు జరుగుతాయి. అక్టోబర్ 1 న ఎడ్ సెట్ (ఉదయం), అదే రోజు మధ్యాహ్నం  లా సెట్,

అక్టోబర్ 2 నుంచి 5 వరకు ఏపీపీఈ సెట్‌ జరుగుతుంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam