DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జనసేనాని జన్మదినానికి జనానికి జనసేన ఇంటిపంట

*50 వేల కుటుంబాలకు విత్తనాల పంపిణీ కార్యక్రమం* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 17, 2020 (డిఎన్ఎస్):* సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాటికి  జనసేన ఇంటిపంట ద్వారా 50000 కుటుంబాలకు విత్తనాలు పంచడమే లక్ష్యం గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. సోమవారం నాటికి జగ్గంపేట

నియోజకవర్గంలో 32 గ్రామాలలో పంపిణీ చేసిన మొత్తం విత్తనాల ప్యాకెట్లు పంపిణీ చేసినట్టు జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు. మొత్తం 39000  విత్తనాలు పంపిణీ చేసిన గ్రామాలలో ప్రతి ఇంటిదగ్గర ఆకుకూరలు, కూరగాయలు పండుతున్నాయి.  ఈ సెలవుల్లో వారింటి దగ్గరే వ్యవసాయం చేయడం నేర్చుకొంటూ

పండించడం విద్యార్థులకు ఒక ప్రాక్టికల్ లెస్సన్ అవుతుంది మరియు కరోనా కష్టకాలంలో ప్రజలకు ఆకుకూరలు, కూరగాయలు వారి కళ్ళముందే సేంద్రియఎరువుతో పండడం వల్ల కూరగాయలకు మార్కెట్లోకి వెళ్లకుండా ఉంటుందని ఈ కష్టకాలంలో జనసేన సహకారం మరువలేమని ప్రజలు సంతోషంగా తెలుపుతున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam