DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ నూతన పోలీస్ కమిషనర్ గా ఎంకే సిన్హా భాద్యతలు 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  ఆగస్టు 17, 2020 (డిఎన్ఎస్):* విశాఖపట్నం నూతన పోలీస్ కమిషనర్ గా మనీష్ కుమార్ సిన్హా సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఇంతకాలం సీపీ గా విధులు నిర్వహించిన ఆర్ కె మీనా నుంచి ఆయన భాద్యతలు స్వీకరించారు. అనంతరం విశాఖ నగర పరిస్థితులపై అధికారులతో సమావేశమయ్యారు.

ప్రశాంత నగరాన్ని మరింత ప్రశాంతంగా కొనసాగించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఆంధ్ర ప్రదేశ్ కు కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించిన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది. అనుకూల వాతావరణానికి మార్గం మరింత సుగమం చేసేందుకే ఉన్నతాధికారుల సీట్ల మార్పు జరుగుతున్నట్టు తెలుస్తోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam