DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీతానగరం ఘటన పై రాష్ట్రపతి భవన్ సీరియస్ 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 18, 2020 (డిఎన్ఎస్):* తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్ లో జరిగిన శిరోముండనం ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం చాలా సీరియస్గా ఫాలో అప్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన పై తదుపరి చర్యలకు కేంద్ర సోషల్ జస్టిస్ మంత్రి శాఖ కి కేస్ ని రాష్ట్ర పతి

కార్యాలయం ఫార్వర్డ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ వివరాలను బాధిత కుటుంబానికి పోస్ట్ ద్వారా పంపడం జరిగింది. ఈ  విషయాన్ని అర్జెంటు మేటర్ కింద పరిగణించాలని రాష్ట్రపతి కార్యదర్శి అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam