DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీకి అవార్డులు రావడం అభినందనీయం: ఉపరాష్ట్రపతి వెంకయ్య 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 21, 2020 (డిఎన్ఎస్):* భారత ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ -2020 అవార్డులలో ఆంధ్ర ప్రదేశ్ కు స్థానం లభించడం అభినందనీయమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. పరిసరాల పరిశుభ్రతలో ఉత్తమ పనితీరు కనపరిచిన 10 నగరాల జాబితాలో నాలుగవ స్థానంలో విజయవాడ,

ఆరవ స్థానంలో తిరుపతి, తొమ్మిదవ స్థానంలో విశాఖపట్నంలు నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, జిల్లాలు నాలుగు, ఆరు, తొమ్మిదవ స్థానాలలో చోటు దక్కించుకున్నాయి. ఏపీకి వచ్చిన స్థానాల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఆయా నగరాల అధికార యంత్రాంగానికి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam