DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సెప్టెంబర్ 1 నుంచి లాక్ డౌన్‌ ఆంక్షలన్నీ ఎత్తివేత

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 23, 2020 (డిఎన్ఎస్):* సెప్టెంబర్ 1 నుంచి లాక్ డౌన్‌ ఆంక్షలన్నీ ఎత్తివేస్తున్నట్టు రంగం సిద్ధం అవుతుండడంతో ఎవరి రక్షణ భాద్యతలు వల్లే చేసుకోవాల్సిన అవసరం పడుతోంది. పూర్తి స్థాయి లో లాక్ డౌన్  ‌ఆంక్షలన్నీ ఎత్తి వేస్తే ప్రజలు కరోనాతో సహజీవనం తప్పదు

అనే ప్రజాకత ప్రభుత్వ పెద్దల నుంచి రావడంతో మానసికంగా ప్రజలు కూడా సిద్దమైపోతున్నాయి.  కరోనా ప్రభావం మందగించిందని, రికవరీ రేటు పెరిగిందని, సినిమా హాళ్ల,మాల్స్‌  అన్నీ తెరవచ్చు అనే సంకేతాలు వస్తున్నాయి. ఇకపై కరోనా రోగం ఓ వ్యాధే గానే భావించడం జరుగుతుందని, రక్షించుకునే బాధ్యత ప్రజలదేని, వైరస్‌ సోకితే కుటుంబ

సభ్యులకు ప్రమాదం జరుగకుండా ఎవరికి వారే నిబంధనలు పెట్టుకోవాలనే సంకేతాలు వస్తున్నాయి. ఎవరికైనా పాజిటివ్‌గా మారితే వైద్యం మాత్రం ఉచితం గా చేసేందుకు ప్రభుత్వం నుంచి చూచాయగా సందేశాలు వస్తున్నాయి. పరిశ్రమల్లో కార్మికుల రక్షణ యాజమాన్యాలదే అవసరమైతే కార్మిక చట్టాల్లో మార్పులు చేసుకోవాలని. స్థానిక పరిస్థితులను

బట్టి ఆయా రాష్ట్రాలదే నిర్ణయం తీసుకోవాలని ఉంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam