DNS Media | Latest News, Breaking News And Update In Telugu

250 రోజుల సుదీర్ఘ అమరావతి ఉద్యమానికె మా మద్దతు 

*సంఘీభావం తెలిపిన పగో జిల్లా టిడిపి తోట సీతారామలక్ష్మి* 

*DNS రిపోర్ట్ : రాజా. పి, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, ఆగస్టు 23, 2020 (డిఎన్ఎస్):* 250 రోజుల నుండి కొనసాగుతున్న రాజధాని అమరావతి  ఉద్యమానికి తోట సీతారామలక్ష్మి వారి కార్యాలయంలో  నిరసన తెలియజేసి మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో  సుదీర్ఘ ఉద్యమంగా

250 రోజుల నుండి రాజధాని అమరావతి కోసం పోరాటం చేస్తున్న  ప్రజలు, రైతుల పై తప్పుడు కేసులు పెడుతు ఉద్యమాన్ని అణిచి వేయాలని చూస్తున్నా వైసిపి రాష్ట్ర ప్రభుత్వం పై న్యాయపోరాటం ద్వారా విజయం సాధిస్తామని ధీమా  వ్యక్తం చేశారు. ప్రజా ఉద్యమంలో 85 మంది అమరులైన ప్రభుత్వం తమాషా చూస్తోందని మండిపడ్డారు.రాజధాని భూములు త్యాగం

చేసిన ప్రతి రైతుకు ప్రజలంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ  అమరావతి రాజధాని అంశం పై ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసిన వైసీపీ ముందుకు రా లేనందున  ఆ పార్టీపై ప్రజలలో మద్దతు  లేనట్లేనని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ మా మాజీ వైస్

చైర్మన్ మెంటే కాశీ విశ్వేశ్వర రావు(గోపి), పార్టీ ప్రధాన కార్యదర్శి ఉప్పులూరి చంద్రశేఖర్, వాణిజ్య విభాగం అధ్యక్షుడు M. గణేశ్వరరావు, ఎస్.కే.ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam