DNS Media | Latest News, Breaking News And Update In Telugu

15 వరకూ అరసవల్లి ఆలయం లో దర్శనాలు నిలిపివేత

*సహాయ కమీషనరు, ఈఓ హరి సూర్య ప్రకాష్ వెల్లడి* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు ఎస్ వి. బ్యూరో, శ్రీకాకుళం)*

*శ్రీకాకుళం,  ఆగస్టు 31, 2020 (డిఎన్ఎస్):* ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్యదైవం, ప్రత్యక్ష నారాయణుడు, శ్రీకాకుళం జిల్లా అరసవల్లి లో వెలసిన శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం లో స్వామి దర్శనాలను సెప్టెంబర్ 15

వరకూ నిలిపివేస్తున్నట్టు సహాయ కమీషనరు, ఆలయ కార్యనిర్వహణాధికారి, వి. హరి సూర్య ప్రకాష్ ఓ ప్రకటనలో తెలియచేసారు. నిత్య ఆరాధనలు స్వామికి ఏకాంతం గానే జరుగుతాయని, భక్తులకు దర్శనం మాత్రం నిలిపివేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం దేవాలయం చుట్టుపక్కల కంటోన్మెంట్ రెడ్ జోన్ ఉన్నందున శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆదేశాల

ప్రకారం దేవాలయంలో భక్తులకు స్వామి దర్శనములు నిలిపి వేస్తున్నట్టు తెలిపారు. భక్తులు సహకరించవలసిందిగా కోరుతున్నారు. 
గత నాలుగు నెలల కాలం లో కరోనాసురుడు విజృంభించినందున ఆలయంలో పలుమార్లు భక్తులకు దర్సననాలు నిలిపి వేసిన విషయం తెలిసిందే. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam