DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచలం ఆలయ ఈవో గా అన్నవరం ఈఓ కు భాద్యతలు 

రాజమండ్రి ఆర్ జె సి గా సొంత విధుల్లోకి భ్రమరాంబ 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*

*విశాఖపట్నం, సెప్టెంబర్ 01, 2020 (డిఎన్ఎస్):*  శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం, ఆలయ కార్యనిర్వహణాధికారి గా అదనపు విధులు నిర్వహిస్తున్న రాజమహేంద్రవరం సంయుక్త కమిషనర్ ( ఆర్ జెసి) డి. భ్రమరాంబని

రిలీవ్ చేస్తూ ఎండోమెంట్ కమీషనర్ పి.అర్జున్ రావు ఉత్తర్వూలు జారీ చేశారు. ప్రస్తుతం సింహగిరి ఆలయ భాద్యతలను అన్నవరం దేవస్థానం ఈవో త్రినాధరావు కు అదనపు భాద్యతలను అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యినట్టు తెలుస్తోంది. 
ఆలయంలో గతం లో జరిగిన అక్రమాలపై విచారణలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలని చైర్ పర్సన్, తక్షణం

బకాయి జీతాలు ఇవ్వాలని ఉద్యోగుల తదితరుల నుంచి వస్తున్నా ఒత్తిళ్లను తట్టుకోలేక తనను ఈఓ గా అదనపు బాధ్యతల నుంచి బదిలీ చెయ్యాలని కోరుతూ ఆమె దేవాదాయ శాఖకు లేఖ వ్రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈమె బదిలీ జరిగినట్టు తెలుస్తోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam