DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైభవంగా జగన్నాధుని రథయాత్ర- పాల్గొన్న మంత్రి గంట, ఎంఎల్ ఏలు 

విశాఖపట్నం, జులై 14 , 2018 (డిఎన్‌ఎస్‌) : ఆషాఢ శుద్ద విదియ పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఒరిస్సా లోని పూరీ క్షేత్రం లో  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చే రథయాత్రను దేశ

వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. విశాఖ నగరంలోని  à°œà°—న్నాధ ఆలయాల్లోను రథయాత్రను శనివారం సాయంత్రం వైభవంగా నిర్వహించారు.

విశాఖపట్నం లోని టౌన్‌ కొత్తరోడ్‌ లోని జగన్నాధ స్వామి ఆలయ ఈఓ బండారు ప్రసాద్ ఆధ్వర్యవం లో స్వామి రధాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి, ఆలయం వద్ద à°‰à°¦à°¯à°‚ నుంచి

భక్తుల కోసం ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆలయం నుంచి భారీ భక్త జన సందోహం మధ్య టౌన్ కొత్తరోడ్, కాలేజీ డౌన్, పూర్ణ మార్కెట్, సూపర్ బజార్ మీదుగా టర్నల్ చౌల్ట్రీ కి

చేరుకుంది. రధంలో వేంచేసిన జగన్నాధుడు, బాలభ్రద్రుడు, సుభద్ర మూర్తులకు రాష్ట్ర మంత్రి గంట శ్రీనివాసరావు, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్,

యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు లు ప్రత్యేక అర్చనలు చేసి, రధాన్ని లాగారు. ఈ సందర్భంగా భక్తులు జయ జయ ధ్వానాలు చేశారు. రథయాత్ర నగరంలో శోభాయాత్రగా

నిర్వహించి, నగర సంకీర్తనను చేపట్టారు. 

అనంతరం తొమ్మిది రోజుల పాటు విశేష అర్చనలు  à°šà±‡à°¸à°¿, తదుపరి తిరుగు రథయాత్ర చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. పూరీ

క్షేత్రం లో జరిగే రీతిలోనే అన్ని ప్రాంతాల్లోను నిర్వహించడం చెప్పుగోదగ్గ విషయం.  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°•à°¿à°‚à°šà°¿ వన్‌ టౌన్‌ లోని జగన్నాధుని ఆలయం నిర్వహించే కార్యక్రమాల

ప్రత్యేక ఆకర్షణ à°—à°¾ నిలుస్తున్నాయన్నారు స్వామిని దశావతారాల రూపంలో ఆలంకారం చేసి, దర్శనం కల్పిస్తుంటారు.  

అనంతరం స్వామికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన

వేదికపై అంకార దర్శనం చేయడం జరుగుతుంది. తదుపరి రోజు నుంచి ఉదయం ప్రత్యేక అర్చన అనంతరం స్వామి భక్తులకు దశావతారాల్లో దర్శనమిస్తారు. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ

శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో భక్తుకు ఉచిత దర్శనంతో పాటు ప్రత్యేక శీఘ్ర దర్శనం కూడా ఏర్పాటు చేసారు. జగన్నాధ ఉత్సవాల సందర్భంగా చౌల్ట్రీ జాతర

వాతావరణాన్ని తలపిస్తుందని వివరించారు.  à°ˆ ఉత్సవాల్లో ఉదయం 5 à°—à°‚à°Ÿà°² నుంచి 6 వరకూ మేుకొలుపు, నాదస్వరం, 6 à°—à°‚à°Ÿà°² నుంచి నిత్య పూజ, గోత్ర నామాలతో అర్చనల, శ్రీవిష్ణు

సహస్రనామ పారాయణ, భగవద్గీత పారాయణ, సాయంత్రం  à°†à°§à±à°¯à°¾à°¤à±à°®à°¿à°• ప్రవచనాలు జరుగనున్నాయి.  
దశావతార వైభవం :

దీనిలో భాగంగా   à°œà±‚లై 15 ( తదియ ఆదివారము )  à°®à°¤à±à°¸à±à°¯à°¾à°µà°¤à°¾à°°à°®à±,

 16à°¨ (చవితి సోమవారము)  à°•à±‚ర్మావతారము, 17 à°¨ (పంచమి మంగళవారం)  à°µà°°à°¾à°¹à°µà°¤à°¾à°°à°®à±, 18 à°¨ (  à°·à°·à±à° à°¿ బుధవారము ) నృసింహవతారము, 19 à°¨ ( సప్తమి గురువారము ), à°ˆ అవతారం రోజున ప్రముఖ శ్రీ వైష్ణవ

క్షేత్రం సింహాచలం దేవస్థానం నుంచి జగన్నాధునికి పట్టు వస్త్రాల సమర్పణ జరుగుతుంది. తదుపరి వామనావతారము, 20 à°¨ (  à°…ష్టమి శుక్రవారము  ) పరశురామావతారము,  21 à°¨ ( నవమి

శనివారము ) రామావతారము,  22 à°¨ (  à°¦à°¶à°®à°¿ ఆదివారము ) బలరామ కృష్ణావతారము, ఆఖరు రోజైన 23 నాడు ( తొలి ఏకాదశి సోమవారము )  à°¶à±‡à°·à°ªà°¾à°¨à±à°ªà± ఆవతారం లో  ( పాకడలిలో వేంచేసిన శ్రీ మహావిష్ణువు

à°…à°‚à°¶), తదుపరి భక్తు దర్శనం )  à°¸à±à°µà°¾à°®à°¿ భక్తుకు దర్శనం ఇస్తారన్నారు. టర్నల్‌ చౌల్ట్రీ నుంచి తిరుగు రథయాత్ర: జూలై 24 à°¨ సాయంత్రం 5 గంటకు బయలు దేరి టౌన్‌ కొత్తరోడ్‌ లోని

జగన్నాధుని ఆయానికి తిరిగి చేరుకుంటారు. 

బహుధా యాత్ర : 
ఉత్సవాల అనంతరం స్వామి పెరుమాళ్లను తిరిగి ఆలయం లో ప్రవేశ పెట్టడం జరుగుతుందన్నారు. అదే తరహాలో

తిరుగు రథయాత్ర కూడా వైభోగంగా జరుగుతుంది దీనినే బహుధా యాత్ర అని పిలుస్తారు. 

@copy rights reserved

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam