DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అన్ని ఆలయాల్లో జియో ట్యాగింగ్, నిఘా ఏర్పాట్లపై ఆదేశం

*ఆలయాల రక్షణ మనదే : డిజిజి గౌతమ్ సవాంగ్ సూచనలు* 

*(DNS report : Raja P, బ్యూరో, అమరావతి)*

*అమరావతి, September 12, 2020 (DNS):* ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని దేవాలయాలు, ప్రార్థన మందిరాలను జియో ట్యాగింగ్, నిరంతర నిఘా కొనసాగించే విధంగా ఎస్పీలకు అప్రమత్తం చేసినట్టు రాష్ట్ర డి‌జి‌పి గౌతమ్ సవాంగ్ తెలిపారు. శనివారం నిర్వహించిన

సమావేశాల్లో ఆయన మాట్లాడుతు రాష్ట్రం లోని అన్ని దేవాలయాలు, ప్రార్థన మందిరాల వద్ద పూర్తి స్థాయిలో భద్రత  ఉండే విధంగా నిర్వాహకులు పరిసర ప్రాంతాలు స్పష్టంగా కనిపించే విధంగా లైట్లు, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు, నిరంతరం పరివ్యేక్షించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.

దేవాలయాలు, ప్రార్థన మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు. రాష్ట్రం లోని దేవాలయాలు, ప్రార్థన మందిరాల వద్ద అన్ని భద్రత చర్యలను ఎప్పటికీ అప్పుడు పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీ లను ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశామన్నారు.  మతసామర్యానికి ప్రతీకైన ఆంధ్ర ప్రదేశ్ లో కొంతమంది ఆకతాయిలు ఉదేశపూర్వకంగా మతాల

మధ్య చిచ్చు పెడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అట్టి వారి చర్యలను పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపెక్షించదు కటిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam