DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేసుల విచారణపై ఏలూరు డిఐజి వీడియో సమావేశం  

*(DNS report : Raja P, బ్యూరో, అమరావతి)*

*అమరావతి, September 16, 2020 (DNS):* ఏలూరు రేంజ్ డిఐజి కెవిమోహన్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పశ్చిమ గోదావరి నరసాపురం డిఎస్పీ కె.నాగేశ్వరరావు, జంగారెడ్డిగూడెం డిఎస్పీ ఎం.స్నేహిత,  పోలవరం డిఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, రాజమహేంద్రవరం మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ డి. శ్రీనివాస రెడ్డి లతో

సమావేశం నిర్వహించారు. బుధవారం జరిగిన ఈ సమావేశంలో పశ్చిమ గోదావరి మరియు. రాజమహేంద్రవరం అర్బన్  జిల్లాలో   ఇప్పటి వరకు నమోదు అయినా కేసులపై జరుగుతున్న విచారణ దర్యాప్తు గురించి, ముద్దాయిలు యొక్క అరెస్ట్ ను గురించి, అనంతరం చార్జిషీట్ లను కోర్టు లో ఫైల్ చేసే విషయాలపైన విచారించారు. ఇంకా దర్యాప్తు లో ఉన్న కేసులలో డిఐజి

అధికారులకు దర్యాప్తు లో ఉన్న కేసు లలో త్వరితగతిన దర్యాప్తును పూర్తి చేయుట కొరకు తగిన సూచనలు, సలహాలు, ఆదేశాలు అధికారులకు ఇచ్చారు. కోర్టులో విచారణలో ఉన్నటువంటి కేసులలో ముద్దాయిలు యొక్క హాజరు సక్రమంగా జరుగుతుంది లేనిది అడిగి తెలుసుకున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam