DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మీ రాజగురు ని కలిస్తే నోరెత్తలేదేంటి? టిడిపి నేతలకు బొత్స ప్రశ్న 

విశాఖపట్నం, జులై 16, 2018 (DNS Online) : ఉత్తుత్తినే అందరిపై నోరెత్తుకు పడిపోయే చంద్రబాబు నాయుడు, అతని కొడుకు లోకేష్, ఇతర తెలుగుదేశం నేతల నోళ్లు బీజేపీ అధ్యక్షులు అమిత్ షా

తెలుగుదేశం రాజగురు రామోజీరావు ను కలిస్తే కనీసం నోరెత్తలేదు, ఇప్పుడు వాళ్ళ నోళ్లు మూసుకు పోయాయా అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ

అడిగారు. సోమవారం విశాఖపట్నం లోని పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ రామదాస్ అధవాలే అనే కేంద్ర మంత్రి అశోక్ గజపతిలాగే వేరె

పార్టీ నుంచి కేంద్రమంత్రి అయ్యారు. ఆయన మీ గురించి, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ గురించి, జగన్ గురించి ఏదో మాటాడితే అది పట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. అప్పుడు

రాద్ధాంతం చేసిన టిడిపి నేతలు, ఇప్పుడు అమిత్ à°·à°¾ గురించి ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించారు. 

 

@ copy rights reserved

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam