DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నర్సాపురం ఎంపీ పరిధి టిడిపి అధ్యక్షులుగా తోట సీతారామలక్ష్మి 

*పార్లమెంట్ పరిధి వారీగా టిడిపి అధ్యక్షులు నియామకం* 

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 27, 2020 (డి ఎన్ ఎస్ ):* పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గా మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి నియమితులయ్యారు. రాష్ట్రంలో పార్లమెంట్

నియోజకవర్గాల వారీగా అధ్యక్షులను నియమించారు. ఈమె గతం లో రాజ్యసభ సభ్యురాలిగా, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షురాలిగా పార్టీకి సేవలందించారు. తనపై నమ్మకం ఉంచి నన్ను నియమించి నందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు, ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఆశయం మేరకు

తెలుగుదేశంపార్టీ ప్రతిష్టకు పార్టీ కి పూర్వ వైభవం తీసుకురావడానికి  ప్రయత్నిస్తానని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ లో నూతనంగా నియమించిన వివిధ ఎంపీ నియోజకవర్గాల అధ్యక్షుల వివరాలు ఇవే: . 
1.శ్రీకాకుళం పార్లమెంట్ అధ్యక్షుడు గా కూన రవికుమార్.
2.విజయనగరం.. కిమిడి నాగార్జున.
3.అరకు పార్లమెంట్ గుమ్మడి సంధ్యారాణి.
/> 4.విశాఖపట్నం పల్లా శ్రీనివాస్
5.అనకాపల్లి.. బుద్ధ నాగ జగదీష్.
6.కాకినాడ.. జోతిల నవీన్.
7.అమలాపురం..రెడ్డి అనంత కుమారి.
8.రాజమండ్రి ..జవహర్..
9.నరసాపురం..తోట సీతామహాలక్ష్మీ
10.ఏలూరు గన్ని వీరంజినేయులు...
11.మచిలీపట్నం.. కొనకళ్ల నారాయణ.
12.విజయవాడ.నీతం నవీన్.
13.గుంటూరు.. తెనాలి శ్రావణ్ కుమార్.
14.నరసరావుపేట.. జీవి

అంజేనేయులు.
15.బాపట్ల..ఏలూరు సాంబశివరావు.
16.ఒంగోలు ....నుకసారని బాలాజీ.
17.నెల్లూరు.. అబ్దుల్ అజీజ్
18.తిరుపతి.. నరసింహ యాదవ్.
19.చిత్తూర్...పులివర్తి వెంకట మణి ప్రసాద్.
20.రాజ్యంపేట...శ్రీనివాసులురెడ్డి.
21. కడప ...లింగ రెడ్డి.
22.అనంతపురం.. కాల్వ శ్రీనివాసులు
23.హిందూపురం.. పీకే పార్థసారథి
24.కర్నూల్ ..సోమిశెట్టి

వెంకటేశ్వర్లు.
25.నంద్యాల గౌరు వెంకట రెడ్డి

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam