DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జీఓ నెంబర్ 3 సాధన కోసం చేసిన ఏజెన్సీ బంద్ ప్రశాంతం

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, విశాఖపట్నం)* 

*విశాఖపట్నం, సెప్టెంబర్ 29, 2020 (డి ఎన్ ఎస్):* జీఓ నెంబర్ 3 కు చట్టబద్ధత కల్పించి, భారత రాజ్యాంగ సవరణ చేసి 9 వ షెడ్యూల్డ్ లో చేర్చాలని కోరుతూ ఆంధ్ర తెలంగాణ  అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న బంద్ విశాఖ మన్యం లో  ప్రశాంతంగా సాగుతోంది. జీఓ నెంబర్ 3 సాధన కమిటీ మన్యం ప్రాంతాల్లో

మంగళవారం బంద్ చెయ్యాలి అని ఇచ్చిన పిలుపు మేరకు విశాఖపట్నం జిల్లా పాడేరు, చింతపల్లి, తదితర ప్రాంతాల్లో స్థానిక గిరిజన     
సంఘల సహకారం తో  బంద్ జరుగుతోంది. దీని ప్రభావంతో పాడేరు ప్రజా రవాణా సంస్ధ  డిపోల వద్ద ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి.   
ఈ బంద్ కు వర్తక సంఘం ప్రతినిధులు, వ్యాపారస్తులు మద్దతు తెలిపి

స్వచ్చందంగా దుకాణాలను మూసివేశారు.  
విశాఖ జిల్లా చింతపల్లి మన్యంలో మంగళవారం తలపెట్టిన ఆంధ్ర తెలంగాణ బంద్ శాంతియుతంగా సాగుతోంది. మన్యం జీవో నెంబర్ త్రీ రిజర్వేషన్ చట్టబద్ధత కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలని తొమ్మిదో షెడ్యూల్లో చర్చలకు పార్లమెంటులో తీర్మానం చేయాలని గిరిజన స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్

విడుదల చేయాలని నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ గ్రామాల్లో చేర్చాలని పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయి పునరావాసం కల్పించాలని జీవో నెంబర్ 3 సాధన కమిటీ మేరకు  బంద్ ప్రారంభించారు మన్యంలో దుకాణాలు రవాణా సౌకర్యాలు నిలిపివేశారు
జీ.మాడుగుల మండలం ఏం నిట్ఠపుట్ గ్రామం లో మన్యం బంధ్ చేస్తున్న గ్రామస్తులు

నిలుచు పోయిన బస్సులు మరియు బైక్ నిట్ఠపుట్త గ్రామం లో  వంట వరుప్ కార్యక్రమం చేస్తున్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam