DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నర్సాపురం టిడిపి చీఫ్ సీతారామలక్ష్మి కి అభినందనలు 

*(DNS report : P. Raja, బ్యూరో చీఫ్, అమరావతి)*

*అమరావతి, సెప్టెంబర్ 30, 2020 (డి ఎన్ ఎస్ ):* నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ అధ్యక్షురాలు గా ఎన్నికైన  మాజీ పార్లమెంటు సభ్యురాలు తోట సీతా రామలక్ష్మి కి తణుకు నియోజకవర్గ టిడిపి నేతలు అభినందనలు తెలిపారు. బుధవారం భీమవరం క్యాంపు కార్యాలయంలో నర్సాపురం

 పార్లమెంటు పరిదిలోని నాయకత్వంలో తణుకు నియోజకవర్గ కన్వీనర్ అరిమిల్లి రాధాకృష్ణ,  ముఖ్య నాయకుల విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భగా రాధాకృష్ణ మాట్లాడుతూ సీతారామలక్ష్మి గత 11 సంవత్సరాలుగా జిల్లా పార్టీ అ్యక్షురాలు గా చేసిన సేవలు మరువలేనీవని ఆవిడ నాయకత్వం లో జిల్లా లో తెలుగు దేశం కెడర్ ఒక తాటిపై ఉండి

పనిసేసం అని ఇప్పుడు నూతనం గా నర్సాపురం పార్లమెంట్ అధ్యక్షురాలు గా చంద్రబాబు నాయుడు ఒక సెంటిమంటుతో నమ్మకం మళ్లీ నియమించారు ఆమె నాయకత్వంలో మళ్లీ జిల్లా లో అన్ని నియోకవర్గాల్లోనూ విజయ కేతనం ఎగరవేసెల అందరం కలిసి పని చేస్తామని అన్నారు.

తోట సీతారామలక్ష్మి మాట్లాడతూ నా మీద ఎంతో అభిమానం తో  తణుకు నియోకవర్గ

నాయకులు అందరూ వొచ్చి శుభాకాంక్షలు తెలిలిపినందుకుకు దన్యవాదములు తెలియజేశారు అందరం కలిసి తెలుగుదేశం పార్టీ కి పూర్వ వైభవం తీసుకు వోచెందుకు కృషి చెద్దమని అన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam